జాతీయం

  • Home
  • దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు..

జాతీయం

దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు..

May 1,2024 | 09:35

దక్షిణాసియా: ఈ ఏడాది దక్షిణాసియాలో వానలే వానలు కురుస్తాయని సౌత్‌ ఆసియా క్లైమేట్‌ అవుట్‌ లుక్‌ ఫోరం (ఎస్‌ఏఎస్‌సీవోఎఫ్‌) తెలిపింది. నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా…

కోటాలో మరో నీట్‌ విద్యార్థి ఆత్మహత్య!

May 1,2024 | 09:10

కోటా: దేశంలో పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన కోటా (రాజస్థాన్‌) నగరంలో.. పరీక్షల ఒత్తిడి మరో విద్యార్థిని బలితీసుకుంది. సారీ నాన్నా.. అంటూ ఆ విద్యార్థి సూసైడ్‌…

ఎన్‌ఆర్‌ఐ ఓటర్స్‌లో ఫస్ట్‌ కేరళ

May 1,2024 | 03:55

రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ న్యూఢిల్లీ : దేశంలో ఎన్‌ఐఆర్‌ (నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌) ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇసి…

ఉగ్రవాదులను వారి సొంతగడ్డపై అంతమొందించాం : ప్రధాని మోడీ

May 1,2024 | 01:01

లాతూర్‌ : ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే తమ ప్రభుత్వం అంతమొందించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌…

ప్రజ్వల్‌, హెచ్‌డి రేవణ్ణలను తక్షణమే అరెస్టు చేయాలి

May 1,2024 | 00:39

మహిళా సంఘాల డిమాండ్‌ హస్సన్‌ : అభ్యంతరకర వీడియోలు, ఫోటోలతో మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేసి, లైంగిక దాడికి పాల్పడిన హసన్‌ సిట్టింగ్‌ ఎంపి, ప్రస్తుత ఎన్నికల్లో…

కెఆర్‌ఎంబి ప్రాజెక్టులపై రాతపూర్వక వాదనలు సమర్పించండి

May 1,2024 | 00:37

తెలుగు రాష్ట్రాలకు ‘సుప్రీం’ ఆదేశం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ఆధ్వర్యంలో జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయడం, కెఆర్‌ఎంబి ఆధీనంలోని ప్రాజెక్టుల పరిధిపై ఇరు రాష్ట్రాలు…

ఇండోర్‌ మరో సూరత్‌గా మారడం వెనుక బిజెపి బ్లాక్‌మెయిలింగ్‌

May 1,2024 | 00:35

17ఏళ్ల నాటి కేసుకు తాజాగా హత్యాయత్నం అభియోగాన్ని జోడించింది ఇండోర్‌ : ఇండోర్‌ మరో సూరత్‌గా మారడం వెనుక బిజెపి బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు ప్రధాన భూమిక వహించాయని…

అవుటర్‌ మణిపూర్‌ రీపోలింగ్‌లో 81.16 శాతం పోలింగ్‌

May 1,2024 | 00:33

ఇంఫాల్‌ : అవుటర్‌ మణిపూర్‌ లోక్‌సభ స్థానంలో మంగళవారం రీపోలింగ్‌ నిర్వహించిన ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో 81.16 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు.…

టిబి మందులు అందుబాటులో ఉంచండి

May 1,2024 | 00:29

 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి తపన్‌సేన్‌ లేఖ న్యూఢిల్లీ : టిబి ఔషధాలను ప్రజలందరికీ అందుబాటులో వుండేలా చూడాల్సిందిగా కోరుతూ సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ కేంద్ర…