జాతీయం

  • Home
  • పరువునష్టం కేసులో… రాహుల్‌కు రాంచీ కోర్టు సమన్లు

జాతీయం

పరువునష్టం కేసులో… రాహుల్‌కు రాంచీ కోర్టు సమన్లు

May 22,2024 | 23:35

జంషెడ్‌పూర్‌ : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీకి రాంచీలోని కోర్టు సమన్లు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ‘హత్య కేసులో నిందితుడి’గా సంబోధించినందుకు…

మత విద్వేషాగ్ని ఆజ్యం పోస్తున్న ‘మెటా’

May 22,2024 | 22:49

– ముస్లింలపై విద్వేష ప్రసంగాలకు ఆమోదం – మోడీపై విమర్శనాత్మక ప్రకటనలకు నిరాకరణ న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్స్‌యాప్‌ గ్రూపు సంస్థ అయిన మెటా ప్రకటనల…

బిజెపి, కాంగ్రెస్‌లకు ఇసి నోటీసులు

May 22,2024 | 22:42

కోడ్‌ ఉల్లంఘించొద్దని మీ స్టార్‌ క్యాంపెయినర్లను ఆదేశించండి న్యూఢిల్లీ :ఇంకా రెండు విడతలు మాత్రమే మిగిలి ఉండగా, ఎన్నికల సంఘం నింపాదిగా కోడ్‌ ఉల్లంఘనలపై స్పందించింది. అది…

దేశంలో తగ్గిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు : ఆర్‌బిఐ

May 22,2024 | 16:36

ముంబై : 2024 ఆర్థిక సంవత్సరంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 62 శాతం క్షీణించి 10.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.…

బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ అనర్‌ మృతి

May 22,2024 | 16:57

వైద్యం కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చి అదృశ్యం కోల్‌క‌తాలో ఇవాళ ఎంపీ మృత‌దేహం ల‌భ్యం కోల్‌కతా : వైద్యం కోసం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన…

హేమంత్‌ సొరేన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

May 22,2024 | 16:48

రాంచీ : జార్కండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సొరేన్‌కు షాక్‌ తగిలింది. లోక్‌ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్‌…

సీఎం కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరింపులు….ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు

May 22,2024 | 13:25

ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…

హైవేపై విషాదం.. కారు ఢీకొని పెద్ద పులి మృతి.. వీడియో వైరల్‌

May 22,2024 | 11:19

 ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి భండారా : మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్‌ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ…

Road accident in America: ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి

May 22,2024 | 10:51

అమెరికాలో జార్జియా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 14న ఈ ఘటన…