గుల్జార్, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ : ప్రముఖ ఉర్దూ కవి, సినీ రచయిత గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య 58వ జ్ఞానపీఠ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ ఎంపిక…
న్యూఢిల్లీ : ప్రముఖ ఉర్దూ కవి, సినీ రచయిత గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య 58వ జ్ఞానపీఠ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ ఎంపిక…
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం…
భోపాల్ : మధ్యప్రదేశ్ మాజీ సిఎం కమల్నాథ్, అతని కుమారుడు నఖుల్ నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే వార్తలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా…
ముంబై : మహారాష్ట్రలో రానున్న లోక్సభ ఎన్నికల్లో రసవత్తరమైన పోటీ నెలకొననుంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో వదిన, ఆడపడచుల మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.…
ఢిల్లీ : ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం ప్రమాదం జరిగింది. స్టేడియంలోని గేట్ నంబర్ 2 సమీపంలో పండల్ (తాత్కాలిక నిర్మాణం) కూలిపోయింది. ఈ…
రాంచీ : జార్ఖండ్లోని చంపారు సోరెన్ ప్రభుత్వంలోని కొత్త కేబినెట్పై కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ మీడియాతో…
ఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. ఎక్సైజ్ పాలసీ కేసులో కోర్టుకు హాజరు కావాల్సిన కేజ్రీవాల్…
వరుసగా మూడో ఏడూ అదే పరిస్థితి న్యూఢిల్లీ : దేశం నుంచి వ్యవసాయ ఎగుమతులు తగ్గిపోతున్నాయి. వరుసగా మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఈ పరిణామం…
ఉపాధిహామీ పథకం ప్రభావం అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడి న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో వామపక్షాల ఒత్తిడితో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ…