జాతీయం

  • Home
  • బీజేపీకి భారతీ గ్రూపు భారీ విరాళాలు

జాతీయం

బీజేపీకి భారతీ గ్రూపు భారీ విరాళాలు

Mar 28,2024 | 23:49

– ఈబీల ద్వారా రూ.150 కోట్లు – ‘టెలికాం’లో భారతీకి అనుకూలంగా మోడీ సర్కారు నిర్ణయాలు – హడావిడిగా కొత్త చట్టం – విస్మయం కలిగిస్తున్న డొనేషన్లు…

వ్యర్థమవుతున్న తిండి – ఐదో వంతు ఆహారం వృథా

Mar 29,2024 | 12:38

– యుఎన్‌ఇపి ఆహార వ్యర్థాల సూచిక నివేదిక 2024 న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా తిండి లభించగా కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. కానీ, ఆహారం అందుబాటులో ఉన్నవారు…

Arvind Kejriwal : జోక్యం చేసుకోలేం

Mar 28,2024 | 23:17

కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ను కోట్టేసిన ఢిల్లీ హైకోర్టు ప్రజాశక్తి – న్యూఢిల్లీ :కేజ్రివాల్‌ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి…

మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌కు 20 ఏళ్ల జైలు

Mar 28,2024 | 23:43

గాంధీనగర్‌ : 1996లో ఒక న్యాయవాదిని డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన కేసులో మాజీ ఐపిఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌కు గుజరాజ్‌లోని సెషన్స్‌ కోర్టు గురువారం 20…

ఎన్నికల బహిష్కరణ- కుకీ సంఘాల నిర్ణయం

Mar 28,2024 | 23:40

కోల్‌కతా : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించాలని పలు కుకీ యువజన, మహిళా సంఘాలు నిర్ణయించాయి. మణిపూర్‌లో సుమారు ఏడాదిగా తమపై సాగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా…

West Bengal : బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్‌

Mar 28,2024 | 17:08

కోల్‌కతా :    పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను బిజెపి నేత దిలీప్‌ ఘోష్‌పై దుర్గాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఎఫ్‌ఐఆర్‌…

బిజెపిపై పోరులో అగ్రభాగాన వామపక్షాలు

Mar 28,2024 | 16:18

ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తాం పిటిఐ ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి న్యూఢిల్లీ : లోక్‌సభలో సంఖ్యాబలం తగ్గిందా పెరిగిందా అన్నదాంతో నిమిత్తం లేకుండా బిజెపిపై పోరుకు ఎజెండాను…

Delhi High Court : కేజ్రీవాల్‌కి ఊరట

Mar 28,2024 | 16:31

న్యూఢిల్లీ :   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి ఊరట లభించింది. ఇడి కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ…

సిజెఐకి లేఖ రాసిన 600 మంది న్యాయవాదుల బృందం

Mar 28,2024 | 17:43

న్యూఢిల్లీ :   స్వార్థ ప్రయోజనాలతో కూడిన  రాజకీయ  మూకలు న్యాయవ్యవ్యస్థపై ఒత్తిడి తీసుకువస్తున్నారని సుమారు 600 మంది న్యాయవాదులు బృందం సిజెఐ డి.వై చంద్రచూడ్‌కి లేఖ రాసింది.…