జాతీయం

  • Home
  • సిఎం జగన్‌, కొలీజియంపై కఠిన పదజాలం వ్యాఖ్యలు కొట్టివేత

జాతీయం

సిఎం జగన్‌, కొలీజియంపై కఠిన పదజాలం వ్యాఖ్యలు కొట్టివేత

Feb 10,2024 | 10:48

 హైకోర్టు న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌ తీర్పులోని అంశాలను పక్కన పెట్టిన సుప్రీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కఠిన పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ…

అనుకోని ప్రధాని.. అరుదైన పురస్కారం..!

Feb 10,2024 | 10:41

న్యూఢిల్లీ : దక్షిణాది నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు గడ్డ నుంచి దేశంలోనే సర్వశక్తివంతమైన ప్రధాని పదవిని అధిష్టించిన వ్యక్తిగా పాములపర్తి వెంకట నరసింహారావు (పివి నరసింహరావు)…

ఉత్తరాఖండ్‌ హింసాకాండలో ఐదుకు చేరిన మరణాల సంఖ్య

Feb 10,2024 | 10:35

ముగ్గురి పరిస్థితి విషమం అల్లరి మూకలపై జిల్లా మేజిస్ట్రేటు ఆరోపణలు గాయపడిన పోలీసులతో సీఎం పుష్కర్‌సింగ్‌ ధమీ భేటీ డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసలో…

ఇండో-పసిఫిక్‌, పశ్చిమాసియా పరిస్థితులపై ఆస్ట్రేలియాలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ చర్చలు

Feb 10,2024 | 10:32

పెర్త్‌ : ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ శుక్రవారం చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల పరిస్థితులపై…

‘ఓటుకు నోటు’ కేసుమధ్యప్రదేశ్‌కు బదిలీ చేయండి

Feb 10,2024 | 10:27

 సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్‌  తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డికి నోటీసులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కి…

96 కోట్లకు పైగా ఓటర్లు – ప్రపంచంలోనే అత్యధికం

Feb 10,2024 | 10:19

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి న్యూఢిల్లీ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాపితంగా మొత్తం 96.88 కోట్ల మంది అర్హులుగా తేలారని కేంద్ర…

తమిళనాడులో ఎన్‌ఐఏ దాడులు – ఏకకాలంలో 27చోట్ల సోదాలు

Feb 10,2024 | 09:39

చెన్నై : తమిళనాడులో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుండి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోయంబత్తూరు,…

పివికి భారతరత్న ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా : సోనియాగాంధీ

Feb 9,2024 | 15:44

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని పి.వి నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారతరత్న అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈమేరకు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌…