జాతీయం

  • Home
  • ఆ 17 మందిలో ఒకరు తిరిగొచ్చారు !

జాతీయం

ఆ 17 మందిలో ఒకరు తిరిగొచ్చారు !

Apr 19,2024 | 00:22

న్యూఢిల్లీ : ఇరాన్‌లో దిగ్బంధించిన నౌకలోని 17 మంది భారతీయ నౌకా సిబ్బందిలో ఒకరు స్వదేశానికి తిరిగివచ్చారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్‌ టెస్సా జోసెఫ్‌ గురువారం…

మీరేమైనా జోతిష్కులా? : ప్రియాంక

Apr 19,2024 | 00:05

లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తామని, మూడోసారి కూడా తామే అధికారంలోకి రాబోతున్నామని బిజెపి నేతలు చెబుతుండగా, బిజెపి నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌…

మూటలు మోసిన కురుక్షేత్ర బిజెపి అభ్యర్థి జిందాల్‌

Apr 18,2024 | 23:27

హర్యానా : లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. ఈ ప్రచారంలో అభ్యర్థులు పోటీపడి ఓటర్లను మెప్పించడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ…

యుపి బరిలో తెలంగాణ మహిళ

Apr 18,2024 | 23:24

లక్నో : తెలంగాణ మహిళ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె పేరు శ్రీకళారెడ్డి. ఈమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె…

జమ్ముకాశ్మీర్‌లో ఇండియా కూటమి అభ్యర్థి నామినేషన్‌

Apr 18,2024 | 18:10

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ -రాజౌరీ లోక్‌సభ స్థానం ఇండియా కూటమి నేత మియాన్‌ అల్తాఫ్‌ గురువారం నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన నేషనల్‌…

Supreme Court : కేరళలోని మాక్‌పోల్స్‌ ఇవిఎంలను తనిఖీ చేయండి

Apr 18,2024 | 13:32

న్యూఢిల్లీ :   కేరళ మాక్‌పోల్స్‌లో బిజెపికి ‘అదనపు ఓట్లు’ నమోదైన ఇవిఎంలను తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి)ని ఆదేశించింది న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌…

భారత్‌లో 16 శాతం తగ్గిన ముడిచమురు చెల్లింపులు

Apr 18,2024 | 14:13

న్యూఢిల్లీ :    దిగుమతుల పరిమాణంలో పెద్దగా మార్పులేకపోయినప్పటికీ.. 2023-24లో భారతదేశ ముడి చమురు దిగుమతి చెల్లింపులు సగటున 16 శాతం తగ్గి,  132.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. …

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు

Apr 18,2024 | 08:11

ఢిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం…

భారత జనాభా 144 కోట్లు

Apr 18,2024 | 04:40

14 ఏళ్ల లోపు బాలలు 24 శాతం మంది  ప్రసూతి మరణాలు 8 శాతం  ఆరోగ్య సంరక్షణలోనూ అసమానతలు యూఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక న్యూఢిల్లీ : భారత్‌ ఇప్పటికే…