జాతీయం

  • Home
  • తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం..

జాతీయం

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం..

Feb 18,2024 | 09:27

చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ ప్రకటించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే…

మోడీ రాజీనామా చేయాలి : కిసాన్‌ సభ

Feb 18,2024 | 09:24

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌)…

గర్భిణిపై సామూహిక లైంగిక దాడి

Feb 18,2024 | 09:08

సజీవ దహనానికి యత్నం  మధ్యప్రదేశ్‌లో దారుణం భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గర్భిణిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మరో మహిళతో కలిసి…

పంజాబ్‌లో బిజెపి నేతల ఇళ్ల ముట్టడి

Feb 18,2024 | 07:20

ఐదోరోజూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు  పెల్లెట్‌ గన్స్‌తో చూపు కోల్పోయిన పలువురు అన్నదాతలు 70 యూట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం నేడు నాలుగో రౌండ్‌ చర్చలు గుండెపోటుతో…

రణరంగంగా శంభు సరిహద్దు -గుండెపోటుతో రైతు మృతి

Feb 17,2024 | 22:03

పెల్లెట్‌ గన్స్‌తో చూపు కోల్పోయిన పలువురు అన్నదాతలు 70 యూట్యూబ్‌ చానళ్లపై కేంద్రం నిషేధం రేపు నాలుగో రౌండ్‌ చర్చలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :పంటలకు సి2 ప్లస్‌…

విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్‌ సర్కార్‌ విజయం

Feb 17,2024 | 21:44

62 మంది ఆప్‌ ఎమ్మెల్యేల్లో 54 మంది హాజరు న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మరోసారి విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస…

తమిళనాడులో ఘోరం- బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Feb 17,2024 | 22:07

-తొమ్మిది మంది మృతి -పలువురికి గాయాలు -ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు చెన్నై : తమిళనాడులో ఘోరం జరిగింది. విరుధునగర్‌ జిల్లాలోని ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ తీవ్రతతో…

గుల్జార్‌, రామభద్రాచార్యకు జ్ఞానపీఠ్‌

Feb 17,2024 | 21:02

న్యూఢిల్లీ : ప్రముఖ ఉర్దూ కవి, సినీ రచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య 58వ జ్ఞానపీఠ్‌ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు జ్ఞానపీఠ ఎంపిక…

మోడీ ప్రభుత్వం రైతులకు శాపం : మల్లికార్జున ఖర్గే

Feb 17,2024 | 16:31

న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం…