జాతీయం

  • Home
  • నేవీ మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ రామ్‌దాస్‌ కన్నుమూత

జాతీయం

నేవీ మాజీ చీఫ్‌ అడ్మిరల్‌ రామ్‌దాస్‌ కన్నుమూత

Mar 15,2024 | 23:27

న్యూఢిల్లీ : భారత నేవీ మాజీ చీఫ్‌, మానవ హక్కుల కార్యకర్త ఆడ్మిరల్‌ లక్ష్మీనారాయణ రామ్‌దాస్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. సుమారు 50…

సిఎఎపై విచారణకు సుప్రీం అంగీకారం

Mar 15,2024 | 21:58

– 19న పిటిషన్లపై విచారణకు నిర్ణయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ‘పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)’ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన…

‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ వద్దు -సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Mar 15,2024 | 21:17

న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అన్న భావనకు తాము పూర్తిగా వ్యతిరేకమని సిపిఐ(ఎం) పునరుద్ఘాటించింది. అప్రజాస్వామికమైన ఈ ప్రతిపాదనను ఐక్యంగా వ్యతిరేకించాల్సిందిగా అన్ని ప్రజాస్వామ్య…

ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్‌

Mar 15,2024 | 21:53

-నాలుగు గంటల పాటు బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లో ఇడి సోదాలు ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుమార్తె, బిఆర్‌ఎస్‌…

Sandeshkhali violence : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మెమోరాండంని సమర్పించిన సందేశ్‌ఖాలి బాధితులు

Mar 15,2024 | 17:16

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలిలో టిఎంసి  ఎమ్మెల్యే షేక్‌ షాజహాన్‌ భూకబ్జాలకు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. షాజహాన్‌ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గత నెల ఫిబ్రవరిలో మహిళలు…

DMK : డిఎంకె, కాంగ్రెస్ లపై మండిపడిన మోడీ

Mar 15,2024 | 17:14

కన్యాకుమారి : ఈ దేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డిఎంకె ద్వేషిస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ…

Electoral Bonds దేశంలోనే అతిపెద్ద కుంభకోణం : సంజయ్ రౌత్‌

Mar 15,2024 | 15:09

ముంబై : ఎలక్టోరల్‌ బాండ్ల వల్ల బిజెపి కోట్లాది రూపాయల్ని వెనుకేసుకుందని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని శివసేన (యుబిటి) నేత సంజరు రౌత్‌…

ఎలక్టోరల్‌ బాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి స్పందన

Mar 15,2024 | 14:28

ఢిల్లీ : సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ…

దీదీ నుదుటిపై 3 కుట్లుపడ్డాయి.. ఆరోగ్యం నిలకడగా ఉంది : అధికారి

Mar 15,2024 | 13:23

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (66) నుదుటిపై మూడు కుట్లు పడ్డాయని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని రాష్ట్ర…