జాతీయం

  • Home
  • 1800 అడుగులమేర కిందపడిన లిఫ్ట్‌ – చిక్కుకున్న అధికారులు-గనిలో 150మంది కార్మికులు

జాతీయం

1800 అడుగులమేర కిందపడిన లిఫ్ట్‌ – చిక్కుకున్న అధికారులు-గనిలో 150మంది కార్మికులు

May 15,2024 | 08:13

రాజస్థాన్‌ : రాజస్థాన్‌లోని జుంజునులోని హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (హెచ్‌సిఎల్‌) గనిలో లిఫ్ట్‌ మెషిన్‌ 1800 అడుగుల మేర పడిపోవడంతో విజిలెన్స్‌ బఅందంతో సహా 15 మంది…

‘మత’ రాజకీయ ప్రకటనలు !

May 15,2024 | 04:12

 ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు కోట్లలో చెల్లింపులు, సింహభాగం బిజెపిదే  ఆ పార్టీకి అనుకూలంగా అదృశ్య ఖాతాలు, విద్వేషాలు రెచ్చగొట్టడమే వాటి లక్ష్యం న్యూఢిల్లీ : ఈ నెల 7న…

ప్రధానిపై సానుకూలత అంతంతే

May 15,2024 | 03:57

సిఎఎపై వివిధ దేశాల్లో వ్యతిరేకత తేల్చి చెప్పిన ‘గ్లోబ్‌స్కాన్‌’ సర్వే న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ దేశాల్లో భారత్‌ పేరు ప్రతిష్టలు ఇనుమడించాయంటూ…

ఢిల్లీ ఐటి ఆఫీసులో అగ్ని ప్రమాదం

May 15,2024 | 00:51

 ఒక ఉద్యోగి మృతి న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఒక ఆదాయ పన్ను కార్యాలయంలో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి మరణించారు. మంగళవారం…

హెచ్‌డి రేవణ్ణ బెయిల్‌పై విడుదల

May 15,2024 | 00:30

బెంగళూరు : కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ లభించడంతో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ మంగళవారం మధ్యాహ్నం పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. బయటకు…

ప్రజల కష్టాలను ప్రధాని పట్టించుకోరు : అమేథీలో ప్రియాంక

May 15,2024 | 00:27

అమేథీ (యుపి) : ”ప్రధాని మోడీ ప్రజల కష్టాలు పట్టించుకోరని, ”సంబంధం లేని” విషయాలనే మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. అమేథీ…

20 వేల కోట్లు ఖర్చు చేసినా గంగ మురికిగానే ఎందుకుంది?

May 15,2024 | 00:26

 మోడీని ప్రశ్నించిన కాంగ్రెస్‌ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి మోడీ దత్తత తీసుకున్న వారణాసి గ్రామాలను ఎందుకు వదిలేశారని, రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా గంగా నది…

గౌతమ్‌ నవ్‌లఖా బెయిల్‌పై స్టే ఎత్తివేసిన సుప్రీం

May 15,2024 | 00:25

న్యూఢిల్లీ : బీమా కొరెగావ్‌ హింస కేసులో యుఎపిఎ కింద అభియోగాలు మోపిన గౌతమ్‌ నవ్‌లఖాకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ ఆదేశాలపై సుప్రీం మంగళవారం…

ముఖేశ్‌ అంబానీ అదాయం గంటకు రూ.90 కోట్లు

May 15,2024 | 00:20

 ఐఐఎఫ్‌ఎల్‌ హురూన్‌ వెల్లడి ముంబయి : శ్రమజీవుల కష్టార్జీతంతో అనునిత్యం శ్రమ దోపిడితో దేశంలోని శత కోటీశ్వర్లు కోట్లకోట్లకు పడగలెత్తుతున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ అండదండలతో ఆక్టోపస్‌లో…