జాతీయం

  • Home
  • మహారాష్ట్ర థానే కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు : నలుగురు మృతి

జాతీయం

మహారాష్ట్ర థానే కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు : నలుగురు మృతి

May 23,2024 | 18:37

థానే (మహారాష్ట్ర) : మహారాష్ట్రలో భారీ పేలుడు సంభవించింది. మంబయి సమీపంలోని థానేలోని డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్‌ ప్యాక్టరీలోని బాయిలర్‌లో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.…

Jayant Sinha : నన్ను టార్గెట్ చేశారు – షోకాజ్‌ నోటీసులివ్వడంపై బిజెపి ఎంపీ

May 23,2024 | 16:52

రాంచీ : జార్ఖండ్‌ బిజెపి తనకు షోకాజ్‌ నోటీసులు పంపడం ఆశ్చర్యం కలిగించిందని బిజెపి ఎంపి, మాజీ కేంద్ర మంత్రి జయంత్‌సిన్హా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను…

బెంగళూరు హౌటళ్ళకు బాంబు బెదిరింపులు..

May 23,2024 | 16:03

బెంగళూరు: బెంగళూరులోని ప్రముఖ హౌటల్‌ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఒక ఈ-మెయిల్‌ అడ్రస్‌ నుంచి ఇవి వచ్చినట్లు హౌటల్‌ యాజమాన్యాలు తెలిపాయి. నేడు…

స్వాతి మలివాల్‌ దాడి కేసు.. కేజ్రీవాల్‌ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలీసులు

May 23,2024 | 13:27

న్యూఢిల్లీ : ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ ఆప్‌ ఎంపి స్వాతిమలివాల్‌పై దాడి చేశాడు. ఎన్నికల వేళ ఈ ఘటన దేశవ్యాప్తంగా…

పోలీసుల అత్యుత్సాహం.. నేరుగా ఆసుపత్రిలోకి జీపు

May 23,2024 | 12:40

ఉత్తరాఖండ్‌ :ప్రశాంతంగా ఉన్న ఓ ఆసుపత్రిలోకి పోలీసులు వాహనంతో సహా దూసుకువచ్చింది. దీంతో కొద్ది నిమిషాల పాటు ఆస్పత్రిలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన…

కర్ణాటకలో ఘోరం.. యువకుడి ప్రాణాలు తీసిన ఫ్రెండ్స్‌ ఛాలెంజ్‌

May 23,2024 | 11:40

కర్ణాటక :కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. ఫెండ్స్‌ ఛాలెంజ్‌ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఛాలెంజ్‌ చేసి మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులోకి దూకి ప్రాణాలు…

CPI: ధరల సూచీని వెంటనే విడుదల చేయండి : సిఐటియు

May 23,2024 | 10:17

ఢిల్లీ : పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీని వెంటనే విడుదల చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది. ఫిబ్రవరి, మార్చి…

జామియా మిలియా అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌ నియామకం

May 23,2024 | 08:43

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహ్మద్ షకీల్‌ను అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్‌గా నియమించింది. ఢిల్లీ హైకోర్టు ఎక్బాల్ హుస్సేన్ నియామకాన్ని రద్దు చేసి ఒక వారంలోపు తాజా…

పిఎం ఆర్థిక సలహాదారుని వ్యాఖ్యలపై సుప్రీం

May 23,2024 | 07:44

ఢిల్లీ : న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘‘న్యాయమూర్తులు…