ఈసారి మండే ఎండలు!
తెలుగు రాష్ట్రాలు సహా పలుచోట్ల వడగాడ్పుల ఉధృతి భారత్లో ఎల్నినో పరిస్థితులపై వాతావరణ శాఖ అంచనాలు న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత…
తెలుగు రాష్ట్రాలు సహా పలుచోట్ల వడగాడ్పుల ఉధృతి భారత్లో ఎల్నినో పరిస్థితులపై వాతావరణ శాఖ అంచనాలు న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో ఎండలు మరింతగా మండుతాయని భారత…
న్యూఢిల్లీ : ఐపిఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ పార్లమెంట్ సెక్యూరిటీ చీఫ్గా నియమితులయ్యారు. ప్రస్తుతం సిఆర్పిఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్న ఆయనను మూడేళ్ల పాటు జాయింట్ సెక్రటరీ…
న్యూఢిల్లీ : ఎంపిలు, ఎమ్మెల్యేలను డిజిటల్గా పర్యవేక్షించేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. వారిపై మానిటరింగ్ సాధ్యం కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ..…
ముంబయి : వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్రలో ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీ (ఎంవిఎస్)లో శుక్రవారం సీట్ల సర్దుబాటు ముగిసింది. మొత్తం 48 లోక్సభ…
న్యూఢిల్లీ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజా ధరల…
న్యాయ విద్యార్థులకే రక్షణ లేకుంటే ఎలా ? : హైకోర్టు వ్యాఖ్య అహ్మదాబాద్ : గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జిఎన్ఎల్యు) ప్రాంగణంలో వేధింపులు, అత్యాచారాలు, స్వలింగ…
యుపిలోని ఒక యూనివర్సిటీకి లోక్పాల్గా నియామకం తీర్పునిచ్చిన నెలలోపే ఇదంతా న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ…
సుప్రీం తీర్పుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఖైదీలను వారి కులం, మతం ఆధారంగా వేరు చేయడానికి అందించే ”వివక్షపూరిత” నిబంధనలు…
బేడీలు కూడా వేయని బెంగాల్ పోలీసులు 10 రోజుల కస్టడీ విధించిన కోర్టుశ్రీ గ్రామస్తుల సంబరాలు కోల్కతా : అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో సందేశ్ఖలి కేసులో…