జాతీయం

  • Home
  • తమిళనాడులో ఏచూరి, రాజా విస్తృత ప్రచారం

జాతీయం

తమిళనాడులో ఏచూరి, రాజా విస్తృత ప్రచారం

Apr 14,2024 | 00:22

చెన్నై : తమిళనాడులో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వామపక్ష అభ్యర్థుల, ఇండియా వేదిక అభ్యర్థుల విజయం కోసం విస్తృత…

ఓటింగ్‌పై అవినీతి ప్రభావం

Apr 13,2024 | 23:25

గత ఐదేళ్లలో 15 శాతం పెరిగిన అవినీతి సిఎస్‌డిఎన్‌-లోక్‌నీతి ప్రీ పోల్‌ సర్వే వెల్లడి ఎలక్షన్‌ డెస్క్‌ :యుపిఎ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని, అవినీతిని అంతమొందించడమే…

నాలుగు నెలల్లో యాడ్స్‌ కోసం బిజెపి 39 కోట్ల ఖర్చు

Apr 13,2024 | 23:18

ఎలక్షన్‌ డెస్క్‌ :ఈ ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని బిజెపి ఎత్తులు వేస్తోంది. ముందస్తు వ్యూహంగా యాడ్స్‌ రూపంలో విపరీతంగా ఖర్చు పెట్టింది.…

పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి

Apr 13,2024 | 23:15

– పోటీ పెట్టకుండా బిజెపికి వదిలేసిన సిఎం రంగస్వామి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-పుదుచ్చేరి :కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఇండియా…

కరళలో ఎల్‌ఎడిఫ్‌ ప్రచార జోరు

Apr 13,2024 | 23:05

బాలారిష్టాలతో యుడిఎఫ్‌ – విద్వేష కుట్రలతో బిజెపి తిరువనంతపురం నుంచి సజిత్‌ సుబ్రమణియన్‌ లోక్‌ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతుండగా, మొదటి దశ పోలింగ్‌ ఈ…

Rahul Gandhi : గిరిజనుల హక్కులపై దాడి చేస్తోన్న మోడీ ప్రభుత్వం

Apr 13,2024 | 18:49

రాయ్‌పూర్  :    కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీ పదం అర్థాన్ని మార్చి వారి హక్కులపై దాడిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ…

Supreme Court : సోమవారం విచారణకు కేజ్రీవాల్‌ పిటిషన్‌

Apr 13,2024 | 17:06

న్యూఢిల్లీ :   తన అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌…

నిరంకుశత్వం దేశానికి హానికరం : ఉద్ధవ్‌ థాకరే

Apr 13,2024 | 16:01

ముంబయి : నిరంకుశత్వం దేశానికి హానికరమని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావాలని శివసేన (యుబిటి) చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే పేర్కొన్నారు. దేశంలో ‘ఇండియా కూటమి’  సంకీర్ణ…

Opposition : ఆ వ్యాఖ్యలు ప్రధాని అనారోగ్య మనస్తత్వానికి నిదర్శనం

Apr 13,2024 | 15:26

న్యూఢిల్లీ   :    శ్రావణ మాసంలో రాజకీయ నేతలు మాంసాహారాన్ని తినడంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన అనారోగ్య మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రతిపక్షాలు శుక్రవారం పేర్కొన్నాయి. లోక్‌సభ…