324 హైకోర్టు జడ్జీ పోస్టులు ఖాళీ
సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్ న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు…
సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్ న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు…
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన విమర్శలపై కాంగ్రెస్ మండిపడింది. కాశ్మీర్ దుస్థితికి…
అందులో 56,504 గిరిజన కుటుంబాలు ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.6.86 లక్షలు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం, పునరావాసం కేంద్ర జలశక్తి సహాయ మంత్రి…
న్యూఢిల్లీ : అస్సాంతో సహా భారత భూ భాగంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో బాటు…
న్యూఢిల్లీ : ఖతార్లో మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులను భారత రాయబారి గత ఆదివారం కలిసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ వివరాలను…
చంఢీఘర్ : కేరళ గవర్నర్ వ్యవహరించినట్లుగానే పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కూడా బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. పంజాబ్ అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను…
భువనేశ్వర్ : వైద్యశాఖ సిబ్బంది సమ్మెపై నిషేధం విధిస్తూ బుధవారం అర్థరాత్రి ఒడిశా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. పారామెడికల్ సిబ్బంది సహా నర్సులు, ఫార్మాసిస్ట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్,…
న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం ఖండించారు. భారత్ న్యాయం వైపు నిలబడాలని ఆమె మోడీ ప్రభుత్వానికి సూచించారు.…
భోపాల్ : ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 205 మంది కోటీశ్వరులేనని…