జాతీయం

  • Home
  • 324 హైకోర్టు జడ్జీ పోస్టులు ఖాళీ

జాతీయం

324 హైకోర్టు జడ్జీ పోస్టులు ఖాళీ

Dec 8,2023 | 11:43

  సత్వరమే భర్తీ చేయండి: బ్రిట్టాస్‌ న్యూఢిల్లీ: దేశంలో 324 హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభలో సిపిఐ(ఎం) సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు…

అమిత్‌ షా విమర్శలకు కాంగ్రెస్‌ ఖండన

Dec 8,2023 | 11:36

  న్యూఢిల్లీ : పాక్‌ ఆక్రమిత్‌ కాశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావిస్తూ జవహర్‌లాల్‌ నెహ్రూపై కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ మండిపడింది. కాశ్మీర్‌ దుస్థితికి…

పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,06,006

Dec 8,2023 | 11:30

  అందులో 56,504 గిరిజన కుటుంబాలు ఒక్కో గిరిజన కుటుంబానికి రూ.6.86 లక్షలు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం, పునరావాసం కేంద్ర జలశక్తి సహాయ మంత్రి…

అక్రమ వలసదారుల వివరాలివ్వండి : కేంద్రాన్ని కోరిన సుప్రీం కోర్టు

Dec 8,2023 | 09:55

న్యూఢిల్లీ : అస్సాంతో సహా భారత భూ భాగంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారుల వివరాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో బాటు…

ఖతార్‌లో 8 మంది మాజీ నేవీ అధికారులను కలిసిన భారత రాయబారి

Dec 7,2023 | 17:06

 న్యూఢిల్లీ :   ఖతార్‌లో మరణశిక్ష విధించిన ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులను  భారత రాయబారి గత ఆదివారం  కలిసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ వివరాలను…

బిల్లులపై కేరళ గవర్నర్‌ తీరులోనే పంజాబ్‌ గవర్నర్‌

Dec 7,2023 | 16:36

చంఢీఘర్   : కేరళ గవర్నర్‌ వ్యవహరించినట్లుగానే పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ కూడా బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.  పంజాబ్‌ అసెంబ్లీ ఆమోదించిన మూడు బిల్లులను…

వైద్యశాఖ సిబ్బందిపై ఎస్మా ప్రయోగించిన ఒడిశా ప్రభుత్వం

Dec 7,2023 | 15:48

భువనేశ్వర్‌ :   వైద్యశాఖ సిబ్బంది సమ్మెపై నిషేధం విధిస్తూ బుధవారం అర్థరాత్రి ఒడిశా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. పారామెడికల్‌ సిబ్బంది సహా   నర్సులు, ఫార్మాసిస్ట్స్‌,  ల్యాబ్‌ టెక్నీషియన్స్‌,…

ఇజ్రాయిల్‌ మారణకాండను ఖండించిన ప్రియాంకగాంధీ

Dec 7,2023 | 13:18

న్యూఢిల్లీ :   గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ గురువారం ఖండించారు. భారత్‌ న్యాయం వైపు నిలబడాలని ఆమె మోడీ ప్రభుత్వానికి సూచించారు.…

మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే ..

Dec 7,2023 | 11:42

భోపాల్‌ :  ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 205 మంది కోటీశ్వరులేనని…