జాతీయం

  • Home
  • లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితా

జాతీయం

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితా

Apr 20,2024 | 11:20

న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితాను పార్టీ సెంట్రల్‌ కమిటీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా…

బాలుడిపై హిందీ టీచర్‌ లైంగిక వేధింపులు

Apr 20,2024 | 11:17

కర్ణాటకలోని గిరిజన పాఠశాలలో దారుణం మైసూరు : 17 ఏళ్ల పదో తరగతి విద్యార్థిపై హిందీ టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణం కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో…

అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు

Apr 20,2024 | 11:15

న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని,…

భయం..భయంగా బస్తర్‌ పోలింగ్‌

Apr 20,2024 | 11:13

రాయ్ పూర్‌ : భద్రతాదళాల కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన బస్తర్‌లో శుక్రవారం పోలింగ్‌ భారీ బందోబస్తు మధ్య జరిగింది. అనూహ్యంగా జరిగిన సంఘటన…

మోడీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ఇసి నిష్పాక్షికత – సీతారాం ఏచూరి విమర్శ

Apr 20,2024 | 11:10

కొజికోడ్‌: ఎన్నికల ర్యాలీల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నా, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి…

ఓటు కోసం రామజపం

Apr 20,2024 | 11:08

ఎన్నికలకు ఒక రోజు ముందు బిజెపి మత రాజకీయం అయోధ్య రాముడి విగ్రహ ఫోటోను పోస్ట్‌ చేసిన కాషాయ పార్టీ ‘పవర్‌ ఆఫ్‌ వన్‌ ఓట్‌’ అంటూ…

పరాభవం తప్పదనే కాశ్మీర్‌ బరిలో బిజెపి ఔట్‌

Apr 20,2024 | 10:43

ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దుతో సహా పదేపదే అత్యం త అప్రజాస్వామిక చర్యలకు పాల్పడి నందున కాశ్మీరీల్లో బిజెపి పట్ల తీవ్ర…

పినరయి విజయన్‌పై రాహుల్‌ వ్యాఖ్యలకు సర్వత్రా ఖండనలు

Apr 20,2024 | 10:39

రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయని విమర్శలు ప్రజాశక్తి ప్రతినిధి-తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ రెచ్చగొట్టే విధంగా, నిరాధారంగా చేసిన వ్యాఖ్యలపై…

నెస్లే ఉత్పత్తుల్లో అధిక చక్కెరపై దర్యాప్తు

Apr 20,2024 | 09:01

– ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ : నెస్లే ఇండియా భారత్‌లో విక్రయించే బేబీ ఉత్పత్తుల్లో అధిక చక్కెర శాతం వుందన్న వార్తలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే…