జాతీయం

  • Home
  • మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి

జాతీయం

మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి

Jan 5,2024 | 11:03

వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్‌ ఐపిఎస్‌ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…

ఇంటర్‌నెట్‌తో కేరళ హైటెక్‌ పాఠశాలల అనుసంధానం

Jan 5,2024 | 10:59

తిరువనంతపురం  :   రాష్ట్రంలోని అన్ని హైటెక్‌ పాఠశాలలకు ఈ వారంలో ఇంటర్‌నెట్‌ బ్రాడ్‌బాండ్‌ సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించనుంది. కోఫాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌బాండ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ…

రక్తం అమ్మకానికి కాదు : కేంద్రం 

Jan 5,2024 | 10:54

న్యూఢిల్లీ :   రోగులకు అవసరమైన రక్తాన్ని కొన్ని బ్లడ్‌ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…

పెద్దల సభ నుంచి 68 మంది ఎంపీల నిష్క్రమణ

Jan 5,2024 | 10:50

 ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం న్యూఢిల్లీ. :  ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా…

నన్ను అరెస్ట్‌ చేసేందుకు బిజెపి యత్నిస్తోంది : కేజ్రీవాల్‌

Jan 5,2024 | 08:55

న్యూఢిల్లీ :   తనను అరెస్ట్‌ చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ గురువారం ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఈడి విచారణకు…

మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదు : ఖర్గే

Jan 4,2024 | 16:29

 న్యూఢిల్లీ :    మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే గురువారం ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం…

ఎంఇఎ తదుపరి ప్రతినిధిగా రణధీర్‌ జైస్వాల్‌ నియామకం

Jan 4,2024 | 15:45

న్యూఢిల్లీ :    విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)తదుపరి అధికార ప్రతినిధిగా సీనియర్‌ దౌత్యవేత్త రణధీర్‌ జైస్వాల్‌ నియమితులయ్యారు. బుధవారం అరిందమ్‌ బాగ్చి నుండి అధికార…

ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 88మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ

Jan 4,2024 | 15:09

రాయ్‌పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వం 88 మంది ఐఎఎస్‌ అధికారులను, ఓ ఐపిఎస్‌ అధికారిని బదిలీ చేసింది. బదిలీ అయిన  వారిలో 19…

రూ.10,000 కోట్లకు పైగా నగదు స్వాహా : ఐ4సి

Jan 4,2024 | 12:57

న్యూఢిల్లీ    :  ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు గణనీయంగా పెరిగాయి. ఓ చిన్న మెసేజ్‌తో ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ నుండి ఇప్పటివరకు దేశంలో…