మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపి
వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్ ఐపిఎస్ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…
వివాదాస్పద పోలీసు అధికారిణికి రాష్ట్ర ఉన్నత పదవి ముంబయి : మహారాష్ట్రలో తొలి మహిళా డిజిపిగా 1988 బ్యాచ్ ఐపిఎస్ రష్మి శుక్లాను నియమించారు. డిజిపిగా గతవారంలో…
తిరువనంతపురం : రాష్ట్రంలోని అన్ని హైటెక్ పాఠశాలలకు ఈ వారంలో ఇంటర్నెట్ బ్రాడ్బాండ్ సదుపాయాన్ని కేరళ ప్రభుత్వం కల్పించనుంది. కోఫాన్ పబ్లిక్ బ్రాడ్బాండ్ ప్రాజెక్టులో భాగంగా ఈ…
న్యూఢిల్లీ : రోగులకు అవసరమైన రక్తాన్ని కొన్ని బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులు అధిక ధరలకు అమ్ముకుంటున్నాయని ఫిర్యాదులు వస్తున్న నేపధ్యంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం…
ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం న్యూఢిల్లీ. : ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా…
న్యూఢిల్లీ : తనను అరెస్ట్ చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గురువారం ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడి విచారణకు…
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ దోపిడీకి నియంత్రణే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. మోడీ ప్రభుత్వం…
న్యూఢిల్లీ : విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ)తదుపరి అధికార ప్రతినిధిగా సీనియర్ దౌత్యవేత్త రణధీర్ జైస్వాల్ నియమితులయ్యారు. బుధవారం అరిందమ్ బాగ్చి నుండి అధికార…
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో కొత్తగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వం 88 మంది ఐఎఎస్ అధికారులను, ఓ ఐపిఎస్ అధికారిని బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో 19…
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. ఓ చిన్న మెసేజ్తో ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. 2021 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు దేశంలో…