జాతీయం

  • Home
  • కార్మికోద్యమ నేత నీలిమా మైత్రా కన్నుమూత- సిఐటియు సంతాపం

జాతీయం

కార్మికోద్యమ నేత నీలిమా మైత్రా కన్నుమూత- సిఐటియు సంతాపం

Apr 13,2024 | 07:48

న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : కార్మికోద్యమ ప్రముఖ నేత, వర్కింగ్‌ వుమెన్‌, స్కీమ్‌ వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యమ నాయకురాలు నీలిమా మైత్రా కోల్‌కతాలోని నర్సింగ్‌హోంలో శుక్రవారం కన్నుమూశారు.…

తొలి దశ ఎన్నికల్లో అత్యంత ధనిక అభ్యర్థి నకుల్‌నాథ్‌

Apr 13,2024 | 07:36

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 19న జరగబోయే లోక్‌సభ తొలిదశ ఎన్నికల అభ్యర్థుల్లో నకుల్‌నాథే అత్యంత ధనిక అభ్యర్థని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) వెల్లడించింది. సుమారు…

మూడవ దశ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

Apr 13,2024 | 07:36

ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడోదశ పోలింగ్‌ నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం జారీ చేసింది. మొత్తం 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 94…

ఎన్నికల ప్రచారంలో ములాయం మనుమరాలు

Apr 13,2024 | 07:35

లక్నో : సమాజ్‌వాదీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబం నుంచి కొత్త నాయకురాలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని అందరినీ ఆకర్షిస్తున్నారు. ములాయం కుమారుడు, యుపి మాజీ ముఖ్యమంత్రి…

తొలి దశలో కేవలం 8 శాతం మహిళా అభ్యర్థులు

Apr 13,2024 | 07:34

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగనుంది. మొదటి దశలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో…

సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం

Apr 13,2024 | 07:34

– ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు జాతీయ ప్రధాన కార్యదర్శులు విజూ కృష్ణన్‌, బి వెంకట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేక పోరాటాలు ఉధృతం…

జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా, అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదు : ప్రధాని మోడీ

Apr 13,2024 | 07:33

ఉదంపూర్‌ : జమ్ముకాశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎంతో సమయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం జమ్ముకాశ్మీర్‌లోని ఉథంపూర్‌ పట్టణంలో…

సిబిఐ కస్టడికి కవిత

Apr 13,2024 | 07:30

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో అరెస్టైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మూడు రోజుల పాటు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (సిబిఐ) కస్టడీకి అనుమతినిస్తూ…

ఇజ్రాయిల్‌, ఇరాన్‌లకు ప్రయాణం వద్దు : పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ విజ్ఞప్తి

Apr 13,2024 | 07:28

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌, ఇరాన్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ నోటీసులు జారీ చేసేవరకూ ఆయా దేశాలకు ప్రయాణం చేయవద్దని పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ…