జాతీయం

  • Home
  • Electoral bonds  : ఎస్‌బిఐ కోర్టు ధిక్కారం

జాతీయం

Electoral bonds  : ఎస్‌బిఐ కోర్టు ధిక్కారం

Mar 7,2024 | 21:21

  – గడువు ముగిసినా..ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించని జాతీయ బ్యాంకు – దురుద్ధేశ్యపూరిత చర్యగా పేర్కొన్న ఎడిఆర్‌, కామన్‌కాజ్‌ –  సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌…

Professor Saibaba: సజీవంగా బయటకు రావడమే ఆశ్చర్యం!

Mar 7,2024 | 20:59

– జైలు నుంచి విడుదల అనంతరం ఫ్రొఫెసర్‌ సాయిబాబా – దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడి ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో:దారుణ పరిస్థితుల మధ్య జైలు జీవితం…

Priyanka Gandhi : ‘జంగిల్‌ రాజ్‌ ‘ లో మహిళగా ఉండటం కూడా నేరమే..

Mar 7,2024 | 16:39

 లక్నో :    ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న నేరాలపై యోగి ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ గురువారం విరుచుకుపడ్డారు. ”ఈ జంగిల్‌ రాజ్‌లో మహిళగా ఉండటం కూడా నేరంగానే…

ED : ఎస్‌పి ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకి నివాసంపై దాడులు

Mar 7,2024 | 12:55

న్యూఢిల్లీ :    సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ సోలంకి నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం దాడులు చేపట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం…

Tripura : అసెంబ్లీ ప్రతిపక్ష నేత పదవికి అమినేష్‌ దెబ్బర్మ రాజీనామా

Mar 7,2024 | 12:20

 అగర్తల :   త్రిపుర అసెంబ్లీ ప్రతిపక్షనేత (ఎల్‌ఒపి) పదవికి సీనియర్‌ తిప్ర మోత పార్టీ నేత అనిమేష్‌ దెబ్బర్మ గురువారం రాజీనామా చేశారు. ఆయన పార్టీకి చెందిన…

AAP : కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు ..

Mar 7,2024 | 11:40

న్యూఢిల్లీ :    లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఇరకాటంలో పడే అవకాశం ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని రూస్‌…

ఎట్టకేలకు సిబిఐకి షాజహాన్‌ అప్పగింత

Mar 7,2024 | 08:58

కోల్‌కతా : సందేశ్‌ఖలి దురాగతాల కేసులో నిందితుడు, టిఎంసి నాయకుడు షేక్‌ షాజహాన్‌ను పశ్చిమ బెంగాల్‌ పోలీసులు ఎట్టకేలకు బుధవారం సాయంత్రం సిబిఐ అధికారులకు అప్పగించారు. బుధవారం…

కేరళ పాఠశాలలో తొలి రోబో టీచర్‌ !

Mar 7,2024 | 08:55

 మూడు భాషల్లో ముచ్చటించే సామర్థ్యం త్రివేండ్రం : తొలి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టీచర్‌ ఐరిస్‌ త్రివేండ్రంలోని కేటీసీటీ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో విద్యా బోధన ప్రారంభించింది.…

నిందితుడి ఆచూకీ తెలిపితే రూ. 10 లక్షలు

Mar 7,2024 | 08:53

కెఫే బాంబు పేలుడు కేసు బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్‌ఐఏ వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం ఎన్‌ఐఎ…