జాతీయం

  • Home
  • ఇజ్రాయిల్‌కు 6 వేల మంది కార్మికులు!

జాతీయం

ఇజ్రాయిల్‌కు 6 వేల మంది కార్మికులు!

Apr 11,2024 | 23:45

 ఉద్రిక్త పరిస్థితులున్నా.. ఉపాధి కోసం వెళ్తున్న యువత న్యూఢిల్లీ : గాజాపై ఇజ్రాయిల్‌ దారుణంగా దాడులకు పాల్పడుతున్న వేళ భారత్‌ నుంచి ఆ దేశానికి ఆరు వేల…

PM Modi : భారత్‌, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు అవసరం

Apr 11,2024 | 15:20

న్యూఢిల్లీ :   భారత్‌, చైనాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు అత్యవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. శాంతియుత సంబంధాలు ఇరు దేశాలకే కాకుండా ప్రపంచానికి కూడా ముఖ్యమని…

Haryana : హర్యానాలో స్కూల్‌ బస్‌ బోల్తా

Apr 11,2024 | 23:46

ఆరుగురు చిన్నారులు మృతి  20 మందికి గాయాలు  రంజాన్‌ రోజూ తరగతులపై విచారణకు ప్రభుత్వం ఆదేశం మహేంద్రగఢ్‌ : రంజాన్‌ పర్వదినం రోజు హర్యానాలో ఘోరప్రమాదం చోటు…

మరో ఆప్‌ ఎమ్మెల్యే వేటు వేసేందుకు సిద్ధమైన ఇడి

Apr 11,2024 | 12:12

న్యూఢిల్లీ :   మరో ఆప్‌ నేతపై వేటు వేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సిద్ధమైంది. ఆప్‌ పార్టీ ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ కోరుతూ…

క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024  – JNUకి దేశంలోనే టాప్-ర్యాంక్

Apr 11,2024 | 16:04

టాప్ 500లో 69 భారతీయ విశ్వవిద్యాలయాలు  ఢిల్లీ : 69 భారతీయ విశ్వవిద్యాలయాలు(యూనివర్శిటీలు) తాజాగా క్యూఎస్(Quacquarelli Symonds) వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లోకి ప్రవేశించాయి.  55 సబ్జెక్టులలో…

‘అది’ తప్ప మోదీ చేసిందేమీ లేదు : సిఎం స్టాలిన్

Apr 11,2024 | 07:50

చెన్నై : కుటుంబంలా జీవిస్తున్న భారతదేశ ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.…

జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను నిలిపివేత

Apr 11,2024 | 07:39

శ్రీనగర్ : కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను నిలిపివేశారు. బుధవారం తెల్లవారుజామున ప్రార్థనల అనంతరం మసీదు గేట్లకు తాళాలు…

తేజస్వీ యాదవ్ ‘చేప వల’

Apr 11,2024 | 07:35

న్యూఢిల్లీ : ఎన్నికల్లో సీట్లు నిలబెట్టుకోలేక సతమతమవుతున్న బీజేపీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ‘చేప వల’లో చిక్కింది. హెలికాప్టర్ రైడ్‌లో వికాశీల్…

కర్ణాటక కమలంలో కలహాల కుంపటి

Apr 11,2024 | 04:37

 సగానికిపైగా స్థానాల్లో అసమ్మతులు  చల్లార్చేందుకు నేరుగా రంగంలోకి అమిత్‌ షా ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బిజెపిలో కలహాల కుంపచటి రాజుకుంది.…