జాతీయం

  • Home
  • ప్రతిపాదనలు ఘనం… పెట్టుబడులు స్వల్పం

జాతీయం

ప్రతిపాదనలు ఘనం… పెట్టుబడులు స్వల్పం

Dec 14,2023 | 09:15

జమ్మూకాశ్మీర్‌ పరిస్థితిపై వాస్తవాలు కప్పిపెడుతున్న కేంద్రం శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి ఓ విషయాన్ని తెలియజేసింది.…

బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలి

Dec 14,2023 | 09:42

తమిళనాడు గవర్నర్‌ అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సూచన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లుల ఆమోదానికి సంబంధించిన వివాదాలను బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, గవర్నర్‌లను సుప్రీంకోర్టు…

ఎపికి ‘ఉపాధి’కి బకాయిలు రూ.122 కోట్లు

Dec 14,2023 | 09:39

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతన కాంపోనెంట్‌ కింద ఈ ఏడాది డిసెంబర్‌1…

ఎంపీ బహిష్కరణ అప్రజాస్వామికం

Dec 14,2023 | 07:40

తృణమూల్‌ ఎంపీ మొహువా మొయిత్రీని లోక్‌సభ అనైతిక వర్తనం, ధిక్కారం ప్రాతిపదికన బహిష్కరించింది. ఆమె తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించడానికి ఉపయోగించాల్సిన తన…

భద్రత డొల్ల

Dec 14,2023 | 07:56

ఉలిక్కి పడ్డ పార్లమెంటు లోక్‌సభలో విజిటర్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వ్యక్తి బిజెపి ఎంపి ఇచ్చిన పాస్‌ తో చొరబడ్డ దుండగులు కలర్‌ స్మోక్‌ వదిలి…

ద్రవ్యోల్బణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామీ

Dec 13,2023 | 17:59

న్యూఢిల్లీ    :    మోడీ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు. ద్రవ్యోలణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామి…

భద్రతా వైఫల్యంపై విచారణ చేపడతాం : స్పీకర్‌ ఓం బిర్లా

Dec 13,2023 | 16:15

న్యూఢిల్లీ :   లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్‌ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే…

పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. లోక్ సభలోకి చొరబడ్డ దుండగులు

Dec 13,2023 | 14:47

 లోక్ సభలోకి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు  ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు.…

ఉల్లి ఎగుమతులను సమర్థించుకున్న కేంద్రం

Dec 13,2023 | 13:32

 న్యూఢిల్లీ :    ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కొన్ని సమయాల్లో తగిన ధరలకు అవసరమైన వస్తువులను అందించేందుకు భారత వినియోగదారులకే ప్రాధాన్యతనిస్తుందని కేంద్రం…