జాతీయం

  • Home
  • హల్ద్వానీ హింస

జాతీయం

హల్ద్వానీ హింస

Feb 13,2024 | 10:46

మరో 25 మంది అరెస్టు మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు ఇప్పటి వరకు మొత్తం 30 మంది అదుపులోకి ఉత్తరాఖండ్‌ పోలీసులు వెల్లడి పోలీసుల తీరు భయభ్రాంతులకు గురి…

రైతుల ఆందోళనపై నిరంకుశ విధానాలను విడనాడాలి

Feb 13,2024 | 10:41

 ఎస్‌కెఎం డిమాండ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పంజాబ్‌, ఢిల్లీ సరిహద్దుల్లోని హైవేలపై ఇనుప మేకులు, ముళ్ల తీగలు, కాంక్రీట్‌ బారికేడ్‌లు ఏర్పాటుచేసి ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్న రైతుల ఆందోళనలపై…

బుల్డోజర్‌ కూల్చివేతలు ఫ్యాషన్‌ అయిపోయింది

Feb 13,2024 | 10:28

స్థానిక సంస్థల అధికారులపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం క్రమశిక్షణా చర్యలకు ఆదేశం న్యూఢిల్లీ : బుల్డోజర్లతో అక్రమంగా ఇళ్ల కూల్చివేత ఈ మధ్య ఫ్యాషన్‌గా మారిందని మధ్యప్రదేశ్‌…

రైతు పక్షమా…అమెరికాకు దాసోహమా?

Feb 13,2024 | 10:25

డబ్ల్యూటిఓలో భారత్‌ వైఖరిపై సర్వత్రా ఆసక్తి న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తుందా లేక అమెరికాకు కొమ్ము కాస్తుందా అనే…

నేడు ‘ఢిల్లీ ఛలో’కు అన్నదాతలు : రాజధానిలో నెల రోజుల పాటు సెక్షన్‌ 144 విధింపు

Feb 13,2024 | 10:13

న్యూఢిల్లీ : మంగళవారం నాటి ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాజధానిలో 144 సెక్షన్‌ విధించారు. ఈ ఉత్తర్వులు సోమవారం నుండే అమలులోకి వచ్చాయి. మార్చి 12వ…

బల పరీక్ష నెగ్గిన నితీష్‌ సర్కార్‌

Feb 13,2024 | 08:50

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షలో నెగ్గింది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేశారు.…

తమిళనాడు గవర్నర్‌ వికృత పోకడ

Feb 13,2024 | 08:46

అసెంబ్లీ నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన తమిళనాడు గవర్నర్‌ కేంద్రాన్ని విమర్శించే ప్రసంగం చదవనంటూ వ్యాఖ్యలు చెన్నై : సోమవారం అసెంబ్లీ సమావేశాల నుండి గవర్నర్‌ రవి అర్ధంతరంగా…

రేషన్‌ షాపుల్లో మోడీ పోస్టర్లా… కుదరదు : కేరళ సిఎం విజయన్‌

Feb 13,2024 | 08:43

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళలోని రేషన్‌ షాపుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరి కాదని,…

కృష్ణా జలాల వివాదం కేసు మార్చి 13కు వాయిదా

Feb 13,2024 | 08:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కృష్ణా ట్రిబ్యునల్‌-2 టర్మ్స్‌…