జాతీయం

  • Home
  • ఢిల్లీలో 600 ఏళ్ల పురాతన మసీదు కూల్చివేత

జాతీయం

ఢిల్లీలో 600 ఏళ్ల పురాతన మసీదు కూల్చివేత

Feb 2,2024 | 10:38

న్యూఢిల్లీ   :   ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 600 ఏళ్ల పురాతన మసీదును ఢిల్లీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ (డిడిఎ) అధికారులు కూల్చివేశారు. ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద బుధవారం తెల్లవారు…

మోసగించడం ఆపండి : బడ్జెట్‌పై ఐద్వా అసంతృప్తి

Feb 2,2024 | 10:38

మహిళా సాధికారతపై మోసపూరిత ప్రకటనలని విమర్శ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌ పట్ల ఐద్వా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది, ఎన్నికల…

అబద్ధాల పుట్ట ! : సిఐటియు విమర్శ

Feb 2,2024 | 10:31

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అబద్ధాల పుట్ట అని, ప్రైవేటీకరణ కోసం బరి తెగించి చేసిన ప్రయత్నమని సిఐటియు విమర్శించింది. ప్రజల…

కదంతొక్కిన విద్యార్థి లోకం

Feb 2,2024 | 10:28

 ఎన్‌ఇపిని తిరస్కరించాలి, విద్యారంగాన్ని కాపాడాలి ర్యాలీని ప్రారంభించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :    జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)ని వ్యతిరేకిస్తూ తమిళనాడు రాజధాని…

అలహాబాద్‌ హైకోర్టులోనే తేల్చుకోండి : జ్ఞానవాపి మసీదు కమిటీకి సూచించిన సుప్రీం

Feb 2,2024 | 09:57

న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లో హిందూ పూజారి పూజలు చేయవచ్చంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా విచారించాలని కోరుతూ జ్ఞానవాపి మసీదు కమిటీ…

హేమంత్‌ సోరేన్‌ కస్టడీపై తీర్పు రిజర్వ్‌ – నేడు సుప్రీం విచారణ

Feb 2,2024 | 09:54

గవర్నర్‌ను మళ్లీ కలిసినచంపాయ్ సోరేన్‌ ప్రమాణస్వీకారంలో ఆలస్యమెందుకు ? జార్ఖండ్‌ గవర్నర్‌పై ప్రతిపక్షాల మండిపాటు రాంచీ : తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి…

రాష్ట్రానికి నిరాశే- కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల్లేవు

Feb 2,2024 | 09:45

– వైజాగ్‌ స్టీల్‌, పోర్టులకు కోతా విభజన హామీల ఊసేలేదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిలింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు, కేంద్ర…

ఎన్నికల ఏడాదిలోనూ కార్పొరేట్ల వికాసమే

Feb 2,2024 | 09:02

మోడీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ నిండా సంస్కరణల జపమే సామాన్యులకు తప్పని విషాదం కీలక సబ్సిడీలకు కోతలు ఆర్భాటంగా సాగిన ఆర్థిక మంత్రి ప్రసంగం ఎన్నికల ఏడాదిలోనూ…

పెరిగిన దేశం అప్పు- 2019 నుంచి రూ.82 లక్షల కోట్లు పెరుగుదల

Feb 2,2024 | 11:20

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :మోడీ ప్రభుత్వంలో అప్పు విపరీతంగా పెరుగుతోంది. ఆరేళ్లలోనే దాదాపు రూ.82 లక్షల కోట్లు పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రవేశపెట్టిన…