ఢిల్లీలో 600 ఏళ్ల పురాతన మసీదు కూల్చివేత
న్యూఢిల్లీ : ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 600 ఏళ్ల పురాతన మసీదును ఢిల్లీ డెవలెప్మెంట్ అథారిటీ (డిడిఎ) అధికారులు కూల్చివేశారు. ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద బుధవారం తెల్లవారు…
న్యూఢిల్లీ : ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 600 ఏళ్ల పురాతన మసీదును ఢిల్లీ డెవలెప్మెంట్ అథారిటీ (డిడిఎ) అధికారులు కూల్చివేశారు. ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద బుధవారం తెల్లవారు…
మహిళా సాధికారతపై మోసపూరిత ప్రకటనలని విమర్శ న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ పట్ల ఐద్వా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది, ఎన్నికల…
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అబద్ధాల పుట్ట అని, ప్రైవేటీకరణ కోసం బరి తెగించి చేసిన ప్రయత్నమని సిఐటియు విమర్శించింది. ప్రజల…
ఎన్ఇపిని తిరస్కరించాలి, విద్యారంగాన్ని కాపాడాలి ర్యాలీని ప్రారంభించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి)ని వ్యతిరేకిస్తూ తమిళనాడు రాజధాని…
న్యూఢిల్లీ : జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లో హిందూ పూజారి పూజలు చేయవచ్చంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అత్యవసరంగా విచారించాలని కోరుతూ జ్ఞానవాపి మసీదు కమిటీ…
గవర్నర్ను మళ్లీ కలిసినచంపాయ్ సోరేన్ ప్రమాణస్వీకారంలో ఆలస్యమెందుకు ? జార్ఖండ్ గవర్నర్పై ప్రతిపక్షాల మండిపాటు రాంచీ : తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి…
– వైజాగ్ స్టీల్, పోర్టులకు కోతా విభజన హామీల ఊసేలేదు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిరాశే మిగిలింది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలకు, కేంద్ర…
మోడీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ నిండా సంస్కరణల జపమే సామాన్యులకు తప్పని విషాదం కీలక సబ్సిడీలకు కోతలు ఆర్భాటంగా సాగిన ఆర్థిక మంత్రి ప్రసంగం ఎన్నికల ఏడాదిలోనూ…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :మోడీ ప్రభుత్వంలో అప్పు విపరీతంగా పెరుగుతోంది. ఆరేళ్లలోనే దాదాపు రూ.82 లక్షల కోట్లు పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టిన…