బాలల గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యం..!
మధ్యప్రదేశ్ : గుజరాత్, జార్కండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు భోపాల్లోని అక్రమంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుండి అదశ్యమయ్యారు.…
మధ్యప్రదేశ్ : గుజరాత్, జార్కండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు భోపాల్లోని అక్రమంగా నిర్వహిస్తున్న షెల్టర్ హోమ్ నుండి అదశ్యమయ్యారు.…
పూనె : సునీల్ కాంబ్లే అనే బిజెపి ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ చెంపపై కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.…
కాంగ్రెస్ నేత ఖర్గే ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లోగో ఆవిష్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్లో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందునే తమ…
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో టిఎంసి నేత షాజహాన్ మద్దతుదారులు ఈడీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇడి అధికారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై…
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్పోర్టులోని 11ఆర్ రన్వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్ కారణంగా … దాదాపు 100 విమానాలకు ఇబ్బందులెదురయ్యాయి. కొన్ని విమానాలు అత్యవసర…
గ్వాలియర్ (మధ్యప్రదేశ్) : సూర్యుడు కనిపించి ఏడు రోజులైంది… మంచు ఎముకలను కొరికేస్తుంది.. ఆకాశమంతా మేఘాలు.. గజగజలాడించే చలిగాలుల్లో బయటకు రావడానికే ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో జనజీవనం…
న్యూఢిల్లీ : జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా … ఢిల్లీలోని రాజ్పథ్లో రిపబ్లిక్ డే పరేడ్ను ఘనంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పరేడ్ను…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 774 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా…
న్యూఢిల్లీ : బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని,…