జాతీయం

  • Home
  • బాలల గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యం..!

జాతీయం

బాలల గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యం..!

Jan 6,2024 | 16:00

మధ్యప్రదేశ్‌ : గుజరాత్‌, జార్కండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 26 మంది బాలికలు భోపాల్‌లోని అక్రమంగా నిర్వహిస్తున్న షెల్టర్‌ హోమ్‌ నుండి అదశ్యమయ్యారు.…

కానిస్టేబుల్‌ చెంపపై కొట్టిన బిజెపి ఎమ్మెల్యే : వీడియో వైరల్‌

Jan 6,2024 | 15:27

పూనె : సునీల్‌ కాంబ్లే అనే బిజెపి ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ చెంపపై కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.…

పార్లమెంటులో నోరు నొక్కేస్తున్నారు…

Jan 7,2024 | 10:06

కాంగ్రెస్‌ నేత ఖర్గే ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ లోగో ఆవిష్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌లో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందునే తమ…

West Bengal : టిఎంసి నేత మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి

Jan 6,2024 | 13:58

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌లో టిఎంసి నేత షాజహాన్‌ మద్దతుదారులు ఈడీ అధికారులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇడి అధికారులు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై…

విమానాలకు నో సిగ్నల్స్‌ … కారణం చూస్తే భారీ క్రెయిన్‌..!

Jan 6,2024 | 13:32

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని 11ఆర్‌ రన్‌వే సమీపంలో ఉంచిన ఒక పొడవాటి క్రెయిన్‌ కారణంగా … దాదాపు 100 విమానాలకు ఇబ్బందులెదురయ్యాయి. కొన్ని విమానాలు అత్యవసర…

గ్వాలియర్‌ గజగజ.. సూర్యుడు కనిపించి ఏడురోజులు..!

Jan 8,2024 | 15:41

గ్వాలియర్‌ (మధ్యప్రదేశ్‌) : సూర్యుడు కనిపించి ఏడు రోజులైంది… మంచు ఎముకలను కొరికేస్తుంది.. ఆకాశమంతా మేఘాలు.. గజగజలాడించే చలిగాలుల్లో బయటకు రావడానికే ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో జనజీవనం…

రిపబ్లిక్‌ డే పరేడ్‌ టికెట్లు : ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌లో కొనొచ్చు

Jan 6,2024 | 12:37

న్యూఢిల్లీ : జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా … ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో రిపబ్లిక్‌ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ పరేడ్‌ను…

Covid : రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

Jan 6,2024 | 12:32

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 774 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా…

హైకోర్టు తీర్పుపై సుప్రీం తీవ్ర అభ్యంతరం

Jan 6,2024 | 11:12

న్యూఢిల్లీ : బాలిక కిడ్నాప్‌, అత్యాచారం కేసులో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్పులోని ప్రతి కాపీ అభ్యంతరకరంగా ఉన్నాయని,…