Gogamedi murder case : హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్ఐఎ దాడులు
న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్ఐఎ దాడులు నిర్వహించింది.…
న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్ఐఎ దాడులు నిర్వహించింది.…
చంఢీఘర్ : పంజాబ్లోని లుథియానా ఫ్లైఓవర్పై బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. …
న్యూఢిల్లీ : పార్లమెంటు నుండి తన బహిష్కరణను సవాలు చేస్తూ టిఎంసి నేత మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఆమె…
రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మీడియా సలహాదారు సహా పలువురి నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం దాడులు చేపడుతోంది. అక్రమ మైనింగ్కు సంబంధించిన…
న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో అరెస్టయిన నీలమ్ ఆజాద్ పోలీస్ రిమాండ్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.…
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ నివేదికపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు…
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణకు హాజరుకావడం లేదని ఆప్ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. కేజ్రీవాల్ ఈడి…
అస్సాం : అస్సాం గోలఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తుండగా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి…
31న రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశంతో ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సస్పెండైన 146 మంది ఎంపిల్లో 90 శాతం మంది…