జాతీయం

  • Home
  • Gogamedi murder case :  హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు

జాతీయం

Gogamedi murder case :  హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు

Jan 3,2024 | 16:45

న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు నిర్వహించింది.…

లుథియానా ఫ్లైఓవర్‌పై అగ్ని ప్రమాదం .. ఎగిసిపడుతున్న మంటలు

Jan 3,2024 | 15:42

చంఢీఘర్  :  పంజాబ్‌లోని లుథియానా ఫ్లైఓవర్‌పై బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీ కొన్న ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. …

మార్చిలో విచారణ చేపడతాం : మొయిత్రా పిటిషన్‌పై సుప్రీంకోర్టు

Jan 3,2024 | 15:51

 న్యూఢిల్లీ :   పార్లమెంటు నుండి తన బహిష్కరణను సవాలు చేస్తూ టిఎంసి నేత మహువా మొయిత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఆమె…

జార్ఖండ్‌ సిఎం మీడియా సలహాదారు సహా పలువురిపై ఈడి దాడులు

Jan 3,2024 | 13:41

రాంచీ   :    జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ మీడియా సలహాదారు సహా పలువురి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం దాడులు చేపడుతోంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన…

పార్లమెంట్‌ భద్రతావైఫల్యం కేసు : నీలమ్‌ ఆజాద్‌ పిటిషన్‌ తిరస్కరణ

Jan 3,2024 | 13:09

న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం కేసులో అరెస్టయిన నీలమ్‌ ఆజాద్‌ పోలీస్‌ రిమాండ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.…

హిండెన్‌ బర్గ్‌ నివేదికపై దర్యాప్తును సిట్‌కి బదిలీ చేయలేం : సుప్రీంకోర్టు

Jan 3,2024 | 11:52

న్యూఢిల్లీ :   అదానీ గ్రూప్‌పై హిండెన్‌ బర్గ్‌ నివేదికపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌)కి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు…

వరుసగా మూడోసారి ఈడి సమన్లను దాటవేసిన కేజ్రీవాల్‌

Jan 3,2024 | 11:20

న్యూఢిల్లీ :    ఢిల్లీ లిక్కర్‌పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) విచారణకు హాజరుకావడం లేదని ఆప్‌ వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌ ఈడి…

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Jan 3,2024 | 10:44

అస్సాం : అస్సాం గోలఘాట్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తుండగా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి…

బడ్జెట్‌ సమావేశాలకు 90 శాతం మంది సస్పెండ్‌ ఎంపిలు

Jan 3,2024 | 09:24

31న రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశంతో ప్రారంభం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సస్పెండైన 146 మంది ఎంపిల్లో 90 శాతం మంది…