సీట్ల పంపకంలో ఎలాంటి గందరగోళం లేదు : ఎన్సిపి ఎంపి
ముంబయి : సీట్ల పంపకాల అంశంలో గందరగోళం నెలకొందన్న వార్తలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎంపి సుప్రియా సూలే సోమవారం కొట్టిపారేశారు. కాంగ్రెస్ మాజీ…
ముంబయి : సీట్ల పంపకాల అంశంలో గందరగోళం నెలకొందన్న వార్తలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) ఎంపి సుప్రియా సూలే సోమవారం కొట్టిపారేశారు. కాంగ్రెస్ మాజీ…
ఇంఫాల్ : మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సాయుధ దుండగులు మరియు పోలీస్ కమాండోస్ మధ్య జరిగిన కాల్పుల్లో ఓ కమాండోకి తీవ్ర గాయాలైనట్లు అధికారులు…
చంఢీఘర్ : ‘పిహెచ్డి సబ్జీవాలా’ అనే బోర్డుతో . ఓ వ్యక్తి పంజాబ్లో కూరగాయలు విక్రయిస్తున్నాడు. డా. సందీప్ సింగ్ (39) నాలుగు మాస్టర్ డిగ్రీలు,…
అలప్పుజ : మణిపూర్ హింసాకాండపై మౌనం వహించిన క్రిస్టియన్ బిషప్లపై కేరళ మంత్రి ధ్వజమెత్తారు. ఆదివారం అలప్పుజలో సిపిఎం స్థానిక కమిటీ కార్యాలయాన్నికేరళ సాంస్కృతిక వ్యవహారాల…
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు…
న్యూఢిల్లీ : ప్రజా శ్రేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్…
ఏడాదిలో ఆరు లక్షల కేసుల పెరుగుదల న్యూఢిల్లీ : దేశంలో కుక్కకాటు కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 2022తో పోలిస్తే 2023లో దాదాపు ఆరు లక్షల కేసులు…
బెల్లం తయారీ కొలిమిలోకి తోసేశారు లక్నో: లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఓదళిత యువతిని బెల్లం తయారీ యూనిట్లోని కొలిమిలోకి తోసేశారు. ఈ దారుణ…
గవర్నర్తో స్టాలిన్ భేటీ చెన్నయ్ : పెండింగ్ బిల్లులు, ఫైళ్లకు ఆమోదం తెలపాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. అపరిష్కృత…