జాతీయం

  • Home
  • కేంద్ర సాయుధ బలగాల్లో 506 పోస్టులకు నోటిఫికేషన్‌..

జాతీయం

కేంద్ర సాయుధ బలగాల్లో 506 పోస్టులకు నోటిఫికేషన్‌..

Apr 24,2024 | 16:03

ఢిల్లీ : సీఏపీఎఫ్‌ (కేంద్ర సాయుధ బలగాల) లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులకు తాజాగా యూపీఎస్సి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 506…

రేపు 2 గంటల్లోగా వీవీ ప్యాట్‌ లపై స్పష్టత ఇవ్వండి : ఈసీకి సుప్రీం ఆదేశం

Apr 24,2024 | 12:29

ఢిల్లీ : ఈవీఎంలలో పోలయ్యే ఓట్లను 100 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్‌ల ద్వారా ధ్రువీకరించుకొనే అంశానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం 2 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని…

మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు

Apr 24,2024 | 12:14

ఢిల్లీ : ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి…

కేంద్రం తీరుపై తమిళ రైతుల ఆగ్రహం

Apr 25,2024 | 07:00

పంట ధరలపై ఢిల్లీలో ధర్నా చనిపోయిన అన్నదాతల పుర్రెలు, ఎముకలతో నిరసన డిమాండ్లు నెరవేర్చకపోతే వారణాసిలో మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక న్యూఢిల్లీ : పంటల ధరలు,…

మోడీనా.. మతోన్మాదినా..!

Apr 24,2024 | 10:26

ప్రధాని నుంచి ఆ మాటలు ఊహించలేదు ఆ పదవికి అనర్హుడు చర్యలు చేపట్టడంలో ఇసి విఫలం సిపిఎం నేత బృందాకరత్‌ తిరువనంతపురం : రాజస్థాన్‌ ఎన్నికల ప్రచార…

వీసా పొడిగింపు వివాదంతో భారత్‌ వీడిన ఆస్ట్రేలియా జర్నలిస్ట్‌

Apr 24,2024 | 10:19

న్యూఢిల్లీ : వీసా గడువు పొడిగించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం, ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం అనంతరం పొడిగించినా, ఆ విషయాన్ని సకాలంలో తెలియజేయకపోవడంతో ఆస్ట్రేలియా జర్నలిస్టు అవనీ…

విమానంలో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు ఇవ్వాలి- డిజిసిఎ ఆదేశాలు

Apr 24,2024 | 10:18

న్యూఢిల్లీ : విమాన ప్రయాణంలో 12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) ఆదేశాలు…

వ్యవసాయ ఎగుమతుల్లో 9% పతనం

Apr 24,2024 | 10:15

న్యూఢిల్లీ : భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో పతనం చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి సమయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 8.8…

చెన్నై ఎగ్మోర్‌, హతియాకు వేసవి ప్రత్యేక రైళ్లు

Apr 24,2024 | 10:14

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే విశాఖపట్నం-చెన్నై ఎగ్మోర్‌, విశాఖపట్నం-హతియా మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. 08557…