సిపిఎం త్రిస్సూర్ బ్యాంక్ ఖాతా స్తంభన- ఐటి అధికారులు
ప్రజాశక్తి ప్రతినిధి – తిరువనంతపురం :కేరళలోని త్రిస్సూర్ లోక్సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి ప్రయోజనార్థం.. సిపిఎం త్రిస్సూర్ జిల్లా కమిటీ బ్యాంక్ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు…
ప్రజాశక్తి ప్రతినిధి – తిరువనంతపురం :కేరళలోని త్రిస్సూర్ లోక్సభ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి ప్రయోజనార్థం.. సిపిఎం త్రిస్సూర్ జిల్లా కమిటీ బ్యాంక్ ఖాతాను ఆదాయపన్ను శాఖ అధికారులు…
– పెరగనున్న మరణాలు : లాన్సెట్ వెల్లడి న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్నాయి. 2020ా2040 మధ్యకాలంలో ఈ కేసుల సంఖ్య రెట్టింపు కావచ్చని…
న్యూఢిల్లీ : సముద్ర గర్భంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, దాదాపు 30 లక్షల టన్నుల నుంచి ఒక కోటి పది లక్షల టన్నుల పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు…
– పట్టణాల్లోనూ ఉపాధి పథకం తీసుకొస్తాం – ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమల్జేస్తాం – సిపిఐ ఎన్నికల ప్రణాళికలో హామీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి,…
– రౌస్ అవెన్యూ కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉంటున్న తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ…
– బస్తర్లో ఆగని ఎన్కౌంటర్లు రాయ్ పూర్ : ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. బస్తర్ ప్రాంతంలో శుక్ర, శనివారాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య…
26 మంది సైనికులకు గాయాలు సియోని : మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఎస్ఎఎఫ్) జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు…
పుణె: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 150 స్క్రాప్ షాపులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. పుణె సిటీలోని చించ్వాడ్ ప్రాంతంలోగల…