జమ్ముకాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. భద్రతా బలగాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో…
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లో పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. భద్రతా బలగాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో…
న్యూఢిల్లీ : నాలుగేళ్లలోపు వయసున్న పిల్లలకు ఒక జలుబు, దగ్గు నిరోధక ఔషధ మిశ్రమాన్ని వాడటాన్ని నిషేధిస్తూ భారత డ్రగ్ కంట్రోలర్ అయిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్…
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అలాగే ఈ ఘటనతో పార్లమెంట్ భద్రత పై అనేక సందేహాలు తలెత్తాయి.…
తిరువనంతపురం : ఎల్డిఎఫ్ పాలనలో కేరళ మరో ఘనత సాధించింది. పని చేయడానికి యువతీ యువకులు అత్యంత ఇష్టపడే రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇండియా స్కిల్స్ రిపోర్టు…
మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరి స్థిర, చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై…
జిడిపిలో 100 శాతానికి మించొచ్చు.. : ఐఎంఎఫ్ హెచ్చరిక న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం చేస్తున్న ఇబ్బడిమబ్బడి అప్పులపై అంతర్జాతీయ ఎజెన్సీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత…
ఇసికి ఢిల్లీహైకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని (ఇసి)…
18 బిల్లులు ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : షెడ్యూల్లో ప్రకటించిన దాని కంటే ఒక రోజు ముందుగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసాయి. భద్రతా వైఫల్యం ఘటన…ఈ అంశంపై…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపిని గద్దె దించేందుకు దూకుడు పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యూసి) నిర్ణయించింది. సిడబ్ల్యుసి సమావేశం గురువారం ఎఐసిసి కార్యాలయంలో జరిగింది. ఈ…