మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ముంబయి : లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి (86) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన ఫిబ్రవరి 21 న ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు.…
ముంబయి : లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి (86) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన ఫిబ్రవరి 21 న ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు.…
న్యూఢిల్లీ : ఇండియా ఫోరంలో ఆప్, కాంగ్రెస్ల మధ్య సీట్ల షేరింగ్పై గురువారం ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్, ఆప్ల…
న్యూఢిల్లీ : మొయితీలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టి) జాబితాలో చేర్చాలంటూ 2023లో ఇచ్చిన ఉత్తర్వులను మణిపూర్ హైకోర్టు సవరించింది. గురువారం కోర్టు ఇచ్చిన వివరణాత్మక ఉత్తర్వుల్లో..…
చండీగఢ్ : ముఖ్యమంత్రి ఖతార్ నేతృత్వంలోని బిజెపి-జననాయక్ జనతా పార్టీ (జెజెపి) ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. హర్యానా ముఖ్యమంత్రి ఖతార్పై…
శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్లో గురువారం భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక విదేశీ స్కీయర్ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. మరో ముగ్గురిని…
న్యూఢిల్లీ : బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ను ఆదేశించింది. రూ.9,362 కోట్లకు సంబంధించిన…
న్యూఢిల్లీ : మతోన్మాదంతో దేశాలు అభివఅద్ధి చెందవని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యం అని సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గురువారం…
సుప్రీంలో నివేదించాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయం నిజమేనని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం ఏడోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి…