జాతీయం

  • Home
  • Chhattisgarh రాజకీయాల్లో సంచలనం – 73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు

జాతీయం

Chhattisgarh రాజకీయాల్లో సంచలనం – 73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు

Mar 23,2024 | 12:52

ఛత్తీస్‌గఢ్‌ : ఎన్నికల వేళ … ఛత్తీస్‌గఢ్‌ రాజకీయాల్లో సంచలనం రేగింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులపై భారత ఎన్నికల సంఘం అనర్హత వేటు…

Contaminated Alcohol : 21 కి చేరిన మృతుల సంఖ్య

Mar 23,2024 | 12:30

పంజాబ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలో కలుషిత మద్యం తాగి మరణించినవారి సంఖ్య శనివారానికి 21 కి చేరింది. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు పంజాబ్‌ ప్రభుత్వం ప్రత్యేక…

Kejriwal : పోలీసు అధికారి దురుసు ప్రవర్తించాడు : కేజ్రీవాల్‌ ఆరోపణలు

Mar 23,2024 | 17:24

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. గతంలో కోర్టు ఆవరణలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి…

బిజెపి ఎంపి ఆరోపణలు – టిఎంసి నేత మహువా ఇంట్లో సిబిఐ సోదాలు

Mar 23,2024 | 11:56

కోల్‌కతా : తఅణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపి మహువా మొయిత్రా పై బిజెపి ఎంపి నిషికాంత్‌ దుబే చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అదానీ…

సిఎఎపై పోరు కొనసాగుతుంది : కొజికోడ్‌ బీచ్‌ ర్యాలీలో కేరళ సిఎం విజయన్‌

Mar 23,2024 | 10:56

రోహింగ్యా శరణార్థులను బయటకు పంపేందుకే ఈ ఎత్తుగడ అంటూ విమర్శ కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో వెల్లడించాలని డిమాండ్‌ కొజికోడ్‌ : సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం)ను అమలుచేయాలని…

ED: ఆప్‌ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

Mar 23,2024 | 10:49

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆప్‌ ఎమ్మెల్యే గులాబ్‌ సింగ్‌ యాదవ్‌ ఇంట్లో సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తోపాటు…

Indian Navy : 35మంది సముద్రపు దొంగలను పట్టుకున్న ఇండియన్ నేవీ

Mar 23,2024 | 12:20

ముంబై: సోమాలియా తీరంలో సముద్రపు దొంగలతో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు…

కేజ్రీవాల్‌ అరెస్టు – సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఖండన

Mar 23,2024 | 10:27

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇడి అరెస్టు చేయడాన్ని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు శుక్రవారం ఒక…

ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు బిజెపి కుట్ర : బృందాకరత్‌ 

Mar 23,2024 | 10:08

యథేచ్ఛగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రతిపక్షాలను బలహీనపర్చేందుకు బిజెపి కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే…