జాతీయం

  • Home
  • ఇసిల నియామకంపై అత్యవసర విచారణ

జాతీయం

ఇసిల నియామకంపై అత్యవసర విచారణ

Mar 14,2024 | 07:53

15న విచారించేందుకు సిజెఐ నిర్ణయం  సెలక్షన్‌ కమిటీ సమావేశంపై అధిర్‌ రంజన్‌ చౌదరి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ఎన్నికల…

నేడు కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌

Mar 14,2024 | 07:49

దేశవ్యాప్తంగా వేలాది మంది హాజరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేడు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్‌లో…

యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌లో 250 స్టార్టప్‌లు

Mar 14,2024 | 07:59

 2029కల్లా 50వేల కొత్త ఉద్యోగాల కల్పన  ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌ విధానాన్ని ఆమోదించిన కేరళ కేబినెట్‌ తిరువనంతపురం : యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్స్‌, ఎక్స్‌టెండెడ్‌ రియాల్టీ (ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌)…

CAA: రాజ్యాంగ పునాదిపైనే దాడి

Mar 14,2024 | 07:39

సిఎఎపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన సిఎఎను ‘దేశ రాజ్యాంగం యొక్క పునాదిపై దాడి’గా సిపిఎం నాయకులు ఎంవై…

రాజకీయ నేపథ్యం న్యాయమూర్తి పదవికి అవరోధం కాదు

Mar 14,2024 | 00:20

సిపిఎం సానుభూతిపరుడు మనోజ్‌ పులంబి మాధవన్‌పై కేంద్ర అభ్యంతరాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు కొలీజియం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా సిపిఎం సానుభూతిపరుడి నియామకంపై కేంద్ర…

Congress: ‘నారీ న్యాయ్’ గ్యారెంటీ

Mar 13,2024 | 23:12

 ఏడాదికి లక్ష రూపాయల నగదు బదిలీ  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కోటా  లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఐదు వాగ్దానాలు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు…

Elections: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం

Mar 13,2024 | 23:06

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు గడువులోగా వెల్లడిస్తాం సిఈసి రాజీవ్‌ కుమార్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను నిర్దిష్ట గడువులోగా వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌…

Haryana : బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం

Mar 13,2024 | 17:30

చండీఘడ్‌: హర్యానా సీఎం నాయాబ్‌ సింగ్‌ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌…

CAA : సిఎఎ ప్రమాదకరం : కేజ్రీవాల్‌

Mar 13,2024 | 17:32

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలుచేయబూనుకున్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రమాదకరం అని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ బుధవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ చట్టం…