ఇసిల నియామకంపై అత్యవసర విచారణ
15న విచారించేందుకు సిజెఐ నిర్ణయం సెలక్షన్ కమిటీ సమావేశంపై అధిర్ రంజన్ చౌదరి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ఎన్నికల…
15న విచారించేందుకు సిజెఐ నిర్ణయం సెలక్షన్ కమిటీ సమావేశంపై అధిర్ రంజన్ చౌదరి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన ఎన్నికల…
దేశవ్యాప్తంగా వేలాది మంది హాజరు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేడు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) నేతృత్వంలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్ ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదాన్లో…
2029కల్లా 50వేల కొత్త ఉద్యోగాల కల్పన ఎవిజిసి-ఎక్స్ఆర్ విధానాన్ని ఆమోదించిన కేరళ కేబినెట్ తిరువనంతపురం : యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాల్టీ (ఎవిజిసి-ఎక్స్ఆర్)…
సిఎఎపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన సిఎఎను ‘దేశ రాజ్యాంగం యొక్క పునాదిపై దాడి’గా సిపిఎం నాయకులు ఎంవై…
ఏడాదికి లక్ష రూపాయల నగదు బదిలీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కోటా లోక్సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఐదు వాగ్దానాలు న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు…
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు గడువులోగా వెల్లడిస్తాం సిఈసి రాజీవ్ కుమార్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల వివరాలను నిర్దిష్ట గడువులోగా వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్…
చండీఘడ్: హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్…
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలుచేయబూనుకున్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రమాదకరం అని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ బుధవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ చట్టం…