ఎన్డిఎకు ఎదురుగాలి
తొలి విడత పోలింగ్లో సంకేతమిదేనన్న ఇండియా బ్లాక్ లక్నో: బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు ఎదురుగాలి వీస్తోందని తొలి విడత పోలింగ్ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయని ఇండియా బ్లాక్…
తొలి విడత పోలింగ్లో సంకేతమిదేనన్న ఇండియా బ్లాక్ లక్నో: బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు ఎదురుగాలి వీస్తోందని తొలి విడత పోలింగ్ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయని ఇండియా బ్లాక్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్…
న్యూఢిల్లీ : వైద్య బీమా పాలసీ కొనుగోలుకు వయస్సు నిబంధనను ఎత్తివేస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డిఎ) నిర్ణయం తీసుకుంది. పాలసీ కొనుగోలు…
కేరళలో కాంగ్రెస్ తీరుపై ఏచూరి తిరువనంతపురం : కేరళలో పరోక్షంగా బిజెపికి సహకరిస్తూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డిఎఫ్)ను, అందునా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ వ్యక్తిగతంగా…
మంత్రిగా, ఎంఎల్ఎగా కేరళ ప్రజలకు విశేష సేవ పత్తనంతిట్ట సిపిఎం ఎంపి అభ్యర్థి కేరళలోని పత్తనంతిట్ట లోక్సభ అభ్యర్థి టిఎం థామస్ ఐజాక్కి కొత్త విషయాలు తెలుసుకోవాలనే…
తేయాకు కార్మికుల వ్యధ వర్ణనాతీతం తప్పుదారి పట్టించేందుకు ఉత్తర బెంగాల్లో బిజెపి, టిఎంసి మతతత్వం ప్రజల ఎజెండాతో సిపిఎం, లెఫ్ట్ ప్రచారం ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :…
బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపిల మధ్య పోటీనెలకొంది. ఏప్రిల్ 26న పోలింగ్ జరగునున్న ఈ సీటుకు కాంగ్రెస్ నుంచి సౌమ్యరెడ్డి, బిజెపి నుంచి తెజస్వీ సూర్య…
1952 నుంచి ఇప్పటివరకూ ఐదుసార్లు విభిన్న కారణాలతో మధ్యంతర ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే, ప్రతి లోక్సభ తన ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసి ఉంటే 15వ లోక్సభ…
ముంబయి : కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోస్యం చెప్పారు. ఈ నెల 26 తర్వాత ‘యువరాజు’ ఎక్కడికి వెళ్తారోనని…