జాతీయం

  • Home
  • బిజెపి అభ్యర్థి ర్యాలీలో కార్లపై రాళ్లు

జాతీయం

బిజెపి అభ్యర్థి ర్యాలీలో కార్లపై రాళ్లు

Apr 4,2024 | 12:11

ముజఫర్‌నగర్‌ (యుపి) : బిజెపి అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కొంతమంది వ్యక్తులు రాళ్లు విసిరి, పలు కార్లను ధ్వంసం చేశారు. ముజఫర్‌నగర్‌ జిల్లా ఖతౌలి…

IT notices : కాంగ్రెస్‌కు మళ్లీ ఐటి నోటీసులు

Apr 1,2024 | 10:21

 తాజాగా రూ.1745 కోట్ల పన్నులు చెల్లించాలని ఆదేశం న్యూఢిల్లీ    :   ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు ఆదాయపన్ను శాఖ మళ్లీ నోటీసులు పంపించింది. తాజాగా మరో రూ.1745కోట్లు…

కేజ్రీవాల్‌ ఆరు హామీలు

Apr 1,2024 | 10:12

ఎన్నికలలో ఇండియా ఫోరమ్‌లో గెలిస్తే అమలు చేసే ఆరు హామీలను కేజ్రీవాల్‌ తరపున ఆయన భార్య సునీత ఈ సభలో ప్రకటించారు. పేదలకు నిరాటంకంగా ఉచిత విద్యుత్‌,…

అవినీతి ప్రభుత్వాన్ని కూల్చాలి : రామ్‌లీలాలో వక్తల పిలుపు

Apr 1,2024 | 10:08

న్యూఢిల్లీ : అత్యంత అవినీతికరమైన బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అత్యంత అవినీతికర పార్టీగా బిజెపి : దీపాంకర్‌…

అద్వానీకి భారతరత్న ప్రదానం

Apr 1,2024 | 09:06

న్యూఢిల్లీ : మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్‌ నాయకుడు ఎల్‌కె అద్వానీకి ‘భారతరత్న’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రదానం చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా శనివారం…

రాష్ట్రపతి ముర్ముకు మళ్లీ అవమానం

Apr 1,2024 | 08:50

– అద్వానీకి భారతరత్న ప్రదానం సందర్భంగా ఘటన – ప్రధాని మోడీ తీరుపై సర్వత్రా ఆగ్రహం న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరులు అయిన రాష్ట్రపతి ద్రౌపది…

మోడీ ఓ నియంత- ఆయన ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిందే

Mar 31,2024 | 23:03

-దేశ ప్రజానీకానికి ఇండియా ఫోరమ్‌ పిలుపు -ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీకి భారీగా తరలివచ్చిన ప్రజానీకం -కిక్కిరిసిన చారిత్రత్మక రామ్‌లీలా మైదాన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :’ప్రధాన మంత్రి నరేంద్ర…

ఎన్నికల బాండ్లు, సందేశ్‌ఖలిపై ప్రధానగా వామపక్ష అభ్యర్థుల ప్రచారం

Mar 31,2024 | 23:47

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ నుండి పోటీచేస్తున్న వామపక్షాల అభ్యర్ధులు ప్రధానంగా ఎన్నికల బాండ్లు, అవినీతి, మతోన్మాదం వంటి అంశాలతోపాటూ స్థానికంగా సంచలనం కలిగించిన సందేశ్‌ఖలి అంశాలపై…

ప్రజలను తప్పుదారి పట్టించే యత్నమే!

Mar 31,2024 | 23:35

న్యాయవాదుల లేఖపై ఐలూ విమర్శ న్యూఢిల్లీ : న్యాయ వ్యవస్థను పరిరక్షించాలంటూ ఇటీవల కొంతమంది న్యాయవాదుల బృందం ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌కు లేఖ రాయడమంటే ప్రజలను తప్పుదారి…