బిజెపికి బాయ్ కాట్ భయం
పంజాబ్, హర్యానా గ్రామాల్లో రైతు నిరసనల ఎఫెక్ట్ ఎక్కడికక్కడ నల్లజెండాలు, నినాదాలతో నాయకులను అడ్డుకుంటున్న వైనం కాషాయపార్టీకి గ్రామీణ ఓటర్ల నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశం :…
పంజాబ్, హర్యానా గ్రామాల్లో రైతు నిరసనల ఎఫెక్ట్ ఎక్కడికక్కడ నల్లజెండాలు, నినాదాలతో నాయకులను అడ్డుకుంటున్న వైనం కాషాయపార్టీకి గ్రామీణ ఓటర్ల నుంచి ఎదురుదెబ్బ తగిలే అవకాశం :…
లక్నో : లోక్సభ ఎన్నికల్లో నాలుగు దశలు ముగిసేసరికి ఇండియా వేదిక బలపడిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్తో…
రాయ్ పూర్ : ఒక మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు అలంగిర్ అలంను ఇడి బుధవారం అరెస్టు చేసింది. ఈ కేసులో…
పిండానికీ జీవించే హక్కు ఉందని వ్యాఖ్య న్యూఢిల్లీ : తల్లి కడుపులోని పిండానికీ జీవించే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 27 వారాల గర్భాన్ని…
పోర్టల్కు 25వేలకు పైగా దరఖాస్తులు న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)-2019పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ వాటిని పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ…
17న హాజరుకావాలని సిఎస్కు ఆదేశం న్యూఢిల్లీ : భారీ స్థాయిలో చెలరేగుతున్న అటవీ మంటలను అరికట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. అవసరమైన…
బెంగళూరు : తనపై జరుగుతున్న లైంగిక దాడిని అడ్డుకోవడమే ఆ యువతి చేసిన నేరంగా మారింది. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు ఒక యువతిని ఒక యువకుడు హత్య…
రాంచీ : ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింలు చొరబాటుదారులని, అత్యధిక పిల్లలను కంటారని రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. దేశ సంపదను…
ఒకవేళ అలా చేస్తే ప్రజాజీవితంలో కొనసాగే అర్హత కోల్పోతా గోద్రా అల్లర్ల పేరుచెప్పి నా ప్రతిష్టను ప్రత్యర్థులు దెబ్బతీశారు : ప్రధాని మోడీ న్యూఢిల్లీ : లోక్…