నెతన్యాహుతో మోడీ ఫోన్లో సంభాషణ
న్యూఢిల్లీ / గాజా : ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ గాజాలో మారణ హౌమాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం…
న్యూఢిల్లీ / గాజా : ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ గాజాలో మారణ హౌమాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం…
– 41 లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్ – ఈ సెషన్లో మొత్తం 141 ఎంపీలపై వేటు – భారత పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి ప్రజాశక్తి –…
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు మంగళవారం నాలుగోసారి సమావేశమయ్యారు. స్థానిక అశోక్ హోటల్లో నేతలంతా భేటీ అయ్యారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్…
న్యూఢిల్లీ : భీమా కొరెగావ్ కేసులో ప్రముఖ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖాకు ఊరట లభించింది. బాంబే హైకోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ జారీ చేసింది. జస్టిస్…
చెన్నై : అక్రమాస్తుల కేసులో డిఎంకె నేత, తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడిని మద్రాస్ హైకోర్టు మంగళవారం దోషిగా నిర్థారించింది. ఆయన భార్య పి.…
న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఎంపిలకు వివరణ కోరే హక్కు ఉందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ఎంపిల సస్పెన్షన్ను ఖండిస్తూ…
రాజ్యసభలో 45, లోక్సభలో 33 మంది సస్పెన్షన్ పార్లమెంటు చరిత్రలోనే అసాధారణం గందరగోళం మధ్యే బిల్లుల ఆమోదం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంటు చరిత్రలోనే అసాధారణమైన రీతిలో…
అలహాబాద్ : జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ దాఖలు చేసిన అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ కేసుపై విచారణను ఆరు నెలల్లోగా…
రాజ్యసభలో కేంద్ర మంత్రి ఫగన్ సిమగ్ కులస్తే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదలీ చేసే…