జాతీయం

  • Home
  • ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 88మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ

జాతీయం

ఛత్తీస్‌గఢ్‌లో ఒకేసారి 88మంది ఐఎఎస్‌ అధికారుల బదిలీ

Jan 4,2024 | 15:09

రాయ్‌పూర్  :   ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన బిజెపి ప్రభుత్వం 88 మంది ఐఎఎస్‌ అధికారులను, ఓ ఐపిఎస్‌ అధికారిని బదిలీ చేసింది. బదిలీ అయిన  వారిలో 19…

రూ.10,000 కోట్లకు పైగా నగదు స్వాహా : ఐ4సి

Jan 4,2024 | 12:57

న్యూఢిల్లీ    :  ఇటీవల కాలంలో సైబర్‌ మోసాలు గణనీయంగా పెరిగాయి. ఓ చిన్న మెసేజ్‌తో ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. 2021 ఏప్రిల్‌ నుండి ఇప్పటివరకు దేశంలో…

కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయవచ్చు : ఆప్‌ వర్గాలు

Jan 4,2024 | 14:36

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌…

ఢిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం..

Jan 4,2024 | 11:20

ఢిల్లీ : ఢిల్లీ ఎయిమ్స్‌లో గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని టీచింగ్‌ బ్లాక్‌ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.. అగ్ని…

ఏకంగా రూ.10,319 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Jan 4,2024 | 10:21

ఢిల్లీ : భారత్ లో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోయారు. రెండేళ్లలో దాదాపు రూ. 10319 కోట్లు కొట్టేశారని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలిపింది.…

జైళ్లలో కుల వివక్ష : కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Jan 4,2024 | 09:26

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జైళ్లలో కుల వివక్షపై స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రాష్ట్రాల్లోని జైలు మాన్యువల్‌లు ఖైదీల మధ్య కుల…

గ్రామీణ ప్రాంతాల్లో పని హక్కుపై కేంద్రం 

Jan 4,2024 | 09:22

ఉపాధి హామీకి ఎబిపిఎస్‌ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు ఎఐఎడబ్ల్యుయు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రామీణ భారతదేశంలో పని హక్కుపై కేంద్ర ప్రభుత్వం…

ప్రత్యామ్నాయ మీడియాపై మరిన్ని బరువు బాధ్యతలు

Jan 4,2024 | 09:20

 గణశక్తి వ్యవస్థాపక వార్షికోత్సవంలో మీడియా నిపుణులు శశికుమార్‌ కొల్‌కతా: పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి సూచిక. దానిని పరి రక్షించుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని ప్రముఖ మీడియా నిపుణులు శశి…

ఏకపక్షంగా కోర్టుకు పిలిచే విషయంలో అధికారులకు మినహాయింపు 

Jan 4,2024 | 09:19

  సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయస్థానాలు అధికారులను కోర్టులకు పిలిపించడం, వస్త్రధారణపై వ్యాఖ్యలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులను…