శాంతి ఒప్పందంపై యుఎన్ఎల్ఎఫ్ సంతకం
న్యూఢిల్లీ: సుమారు ఆరు నెలల నుంచి హింసాకాండ కొనసాగుతున్న మణిపుర్లో శాంతి పునరుద్ధరణలో కీలక పరిణామం చోటుచేసుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.…
న్యూఢిల్లీ: సుమారు ఆరు నెలల నుంచి హింసాకాండ కొనసాగుతున్న మణిపుర్లో శాంతి పునరుద్ధరణలో కీలక పరిణామం చోటుచేసుకుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.…
ఆర్ఎస్ఎస్ నాయకుడి జయంతి శతాబ్ది ఉత్సవాలను జరపాలంటూ మహారాష్ట్ర యూనివర్శిటీలకు ఆదేశాలు న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండే బిజెపి ‘డబుల్ ఇంజిన్’ సర్కార్.. విద్యా…
శాసన తయారీకి అడ్డుపడడమే పనా! ఇటువంటి చర్యలను అనుమతించం కేరళ గవర్నర్కు సుప్రీం సీరియస్ వార్నింగ్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ శాసనసభ ఆమోదించిన బిల్లులను ఏళ్ల…
ఉచిత రేషన్ పథకం పొడిగింపు 16వ ఆర్థిక సంఘం నివేదికకు ఆమోదం కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా స్వయం సహాయ బృందాలు (ఎస్హెచ్జిస్)కు…
న్యూఢిల్లీ : దేశంలో కీలకమైన, వ్యూహాత్మకమైన ఇరవై ఖనిజ బ్లాకులను మోడీ ప్రభుత్వం వేలం వేస్తోంది. ఈ బ్లాకుల మొత్తం విలువ సూమారు రూ. 45 వేల…
దేశమంతటా ప్రభావం పెరుగుతున్న నష్టం న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు దేశాన్ని వణికిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం కొన్ని ప్రాంతాలకే వీటి ప్రభావం పరిమితం కాగా, ఇప్పుడు ఆ…
న్యూఢిల్లీ : ఢిల్లీ చీఫ్ సెక్రటరీ (సిఎస్) నరేష్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అనుమతించింది. సిఎన్ నరేష్ కుమార్ మరో 24 గంటల్లో పదవీవిరమణ…
పూణె: చెన్నై నుండి పూణే వెళ్లే భారత్ గౌరవ్ రైలులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే…
న్యూఢిల్లీ : రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఏడు బిల్లులను రాష్ట్రపతికి ఆమోదం కోసం రిజర్వు చేయడాన్ని కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మరోసారి నిలదీసింది. గవర్నర్లు బిల్లులను…