జాతీయం

  • Home
  • జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులోనలుగురికి యావజ్జీవం

జాతీయం

జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులోనలుగురికి యావజ్జీవం

Nov 26,2023 | 11:08

న్యూఢిల్లీ : జర్నలిస్టు సౌమ్యా విశ్వనాథన్‌ హత్య కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు…

వెలికితీత మరింత ఆలస్యం : ఉత్తరకాశీ టన్నెల్‌ ఘటనపై ఎన్‌డిఎంఎ వెల్లడి

Nov 26,2023 | 11:02

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో టన్నెల్‌ కూలిన ఘటనలో కార్మికులను రక్షించే చర్యలు అప్పుడే తుది దశకు చేరుకునేలా కనిపించటం లేదు. ఈ ఆపరేషన్‌కు ఎక్కువ సమయం…

హిందూత్వ-యూదు పొత్తును వ్యతిరేకించాలి : పీపుల్స్‌ డెమొక్రసీ వ్యాఖ్య

Nov 26,2023 | 10:23

పాలస్తీనాకు అండగా నిలవాలి : పీపుల్స్‌ డెమొక్రసీ వ్యాఖ్య న్యూఢిల్లీ : పాలస్తీనియన్లను ముస్లిం తీవ్రవాదులుగా చిత్రించేందుకు హిందూత్వశక్తులు, దాని అధీనంలోని కార్పొరేట్‌ మీడియా బాకాలు చేస్తున్న…

కోచ్చిలో తొక్కిసలాట

Nov 26,2023 | 09:29

నలుగురు విద్యార్థులు మృతి మరో 65 మందికి గాయాలు కోచ్చి : కేరళలోని కోచ్చి విశ్వవిద్యాలయంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. క్యాంపస్‌లో సాయంత్రం టెక్‌ఫెస్ట్‌ నిర్వహిస్తుండగా వర్షం…

రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌- 68.70 శాతం నమోదు

Nov 26,2023 | 09:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం…

దర్యాప్తు ముగియకముందే భారత్‌ని దోషిని చేయొద్దు : భారత హైకమిషనర్‌ సంజయ్ కుమార్‌ వర్మ

Nov 25,2023 | 18:04

  కెనడా : ఖలిస్తాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల అనంతరం…

బర్త్‌ డే గిఫ్ట్‌ ఇవ్వలేదని భర్తను కొట్టి చంపిన భార్య

Nov 25,2023 | 16:11

పుణె: తన పుట్టినరోజుకి దుబారు తీసుకు వెళ్లలేదన్న కోపంతో ఓ మహిళ భర్తను కొట్టి చంపింది. ఈ దారుణ ఘటన పుణెలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన…

నన్ను కావాలని ఇరికించారు : మహాదేవ్‌ బెట్టింగ్ యాప్‌ కొరియర్‌

Nov 25,2023 | 16:15

  న్యూఢిల్లీ : మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ రూ. 508 కోట్లు తీసుకున్నట్లు ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఆరోపించింది.…

కుల్తీ రైల్వేస్టేషన్‌ లో భారీ అగ్నిప్రమాదం

Nov 29,2023 | 17:39

పశ్చిమబెంగాల్‌: రైలు ప్రమాదాలు.. రైళ్లల్లో మంటలు ఇటీవల ఎక్కువయ్యాయి.. తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. శనివారం మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం.. అసన్‌…