జాతీయం

  • Home
  • ఏడుగురు కాశ్మీరీ విద్యార్థులపై యుఎపిఎ అభియోగాలు

జాతీయం

ఏడుగురు కాశ్మీరీ విద్యార్థులపై యుఎపిఎ అభియోగాలు

Nov 28,2023 | 11:12

  శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ పోలీసులు ఏడుగురు కాశ్మీరీ విద్యార్థులపై యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ సందర్భంగా…

గుజరాత్‌లో పిడుగులు పడి 24 మంది మృతి

Nov 28,2023 | 09:45

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో పిడుగులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. గడచిని 24 గంటల్లో పిడుగుపాటుకు గురై 24 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు.…

మార్చి 30 నాటికి సిఎఎ తుది ముసాయిదా : అజయ్ మిశ్రా

Nov 27,2023 | 16:48

కోల్‌కతా :  వచ్చే ఏడాది మార్చి 30 నాటికి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తుది ముసాయిదా సిద్ధంకావచ్చని కేంద్రమంత్రి అజయ్  మిశ్రా వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌కు…

తోటి విద్యార్థిపై 108 సార్లు కంపాస్‌తో దాడి ..

Nov 27,2023 | 15:46

ఇండోర్‌ :   ఓ విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు జామెట్రీ బాక్స్ లోని  కంపాస్‌తో 108 సార్లు దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. వారంతా పదేళ్లలోపు వారేనని…

హలాల్‌ ముద్రిత వస్తువులను తొలగించండి : యోగి ప్రభుత్వం అల్టిమేటం

Nov 27,2023 | 14:58

లక్నో :   హలాల్‌ ముద్రిత ఆహార పదార్థాలను తమ స్టోర్స్‌ నుండి 15 రోజుల్లోగా తొలగించాలని యుపి ప్రభుత్వం సోమవారం అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న…

నవీన్‌ పట్నాయక్‌ పార్టీలో చేరిన మాజీ ఐఎఎస్‌ అధికారి

Nov 27,2023 | 12:29

భువనేశ్వర్‌   :  ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితుడు, మాజీ ఐఎఎస్‌ అధికారి వి.కార్తికేయన్‌ పాండియన్‌ బిజు జనతా దళ్‌ (బిజెడి)లో చేరారు. నవీన్‌ పట్నాయక్‌, రాష్ట్ర…

ఉత్తరకాశీ టన్నెల్‌ ఘటన : నిట్టనిలువుగా డ్రిల్లింగ్‌ ప్రారంభం

Nov 27,2023 | 10:43

ఈ నెల 30లోగా పూర్తి చేయాలని లక్ష్యం 15వ రోజూ సొరంగంలోనే కార్మికులు డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో టన్నెల్‌ కూలిన ప్రమాదం నుంచి కార్మికులను బయటకు…

ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై ఉక్కుపాదం

Nov 27,2023 | 10:28

టీచర్‌ పోస్టుల భర్తీ కోసం బిజెపి ఆఫీస్‌ ముట్టడించిన యువత బలవంతంగా లాగిపడేసిన పోలీసులు లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయ అభ్యర్థులపై అక్కడి బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదం…

ఎఐజెఎస్‌తో సత్వర న్యాయం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచన

Nov 27,2023 | 10:24

యువ న్యాయ నిపుణులకూ అవకాశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అఖిల భారత న్యాయ సర్వీసులు (ఎఐజెఎస్‌) రూపకల్పన చేస్తే న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడానికి అది ఒక…