జాతీయం

  • Home
  • కేరళలోని ఓ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు

జాతీయం

కేరళలోని ఓ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు

Nov 21,2023 | 15:55

తిరువనంతపురం : కేరళలోని ఓ స్కూల్‌లో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మాజీ విద్యార్థి కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. జగన్‌ అనే…

నష్టపరిహారం కోసం రూ. 5 కోట్ల జమ చేశాం : సుప్రీంకోర్టుకు తెలిపిన మణిపూర్‌ ప్రభుత్వం

Nov 21,2023 | 14:51

ఇంఫాల్‌ :   మే 3 నుండి లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు పరిహారం కోసం బ్యాంకు ఖాతాలో రూ. ఐదు కోట్లు జమ చేసినట్లు…

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

Nov 21,2023 | 14:02

  న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం సాయంత్రం కంటే.. మంగళవారం ఉదయానికి కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి మంగళవారం పేర్కొంది. సోమవారం సాయంత్రం…

రైతులను ఎందుకు విలన్లుగా చిత్రీకరిస్తున్నారు : సుప్రీంకోర్టు ఆగ్రహం

Nov 22,2023 | 11:46

న్యూఢిల్లీ : రైతును ఒక విలన్‌గా ముద్ర వేయడానికి ముందుగా ఆ రైతు బాధలేమిటో కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుధాంశు ధూలియా…

రాజస్థాన్‌లో కులగణన చేపడతాం : ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

Nov 21,2023 | 12:35

జైపూర్‌ :   తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే .. రాజస్థాన్‌లో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మంగళవారం  ఎన్నికల మేనిఫెస్టోను  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ విడుదల…

శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ కన్నుమూత

Nov 21,2023 | 21:53

చెన్నై : ప్రఖ్యాతి పొందిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు, ప్రముఖ విట్రరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ (83) మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా…

రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు

Nov 22,2023 | 12:00

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు,…

ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి : సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి

Nov 22,2023 | 11:58

న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన…

ఉత్తరకాశీ టన్నెల్‌ ప్రమాదం.. 10వ రోజూ సొరంగంలోనే…

Nov 21,2023 | 21:52

తొలిసారిగా బయటకొచ్చిన కార్మికుల విజువల్స్‌ మంగళవారం కూడా కొనసాగిన డ్రిల్లింగ్‌ పనులు రిపోర్టింగ్‌ సమయంలో మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హితవు…