జాతీయం

  • Home
  • రాజస్థాన్‌లో కులగణన చేపడతాం : ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

జాతీయం

రాజస్థాన్‌లో కులగణన చేపడతాం : ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ హామీ

Nov 21,2023 | 12:35

జైపూర్‌ :   తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే .. రాజస్థాన్‌లో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మంగళవారం  ఎన్నికల మేనిఫెస్టోను  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్ విడుదల…

శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ కన్నుమూత

Nov 21,2023 | 21:53

చెన్నై : ప్రఖ్యాతి పొందిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు, ప్రముఖ విట్రరెటినల్‌ సర్జన్‌ ఎస్‌ఎస్‌ బద్రినాథ్‌ (83) మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా…

రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు

Nov 22,2023 | 12:00

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు,…

ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి : సిపిఎం పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి

Nov 22,2023 | 11:58

న్యూఢిల్లీ : ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సిపిఎం పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన…

ఉత్తరకాశీ టన్నెల్‌ ప్రమాదం.. 10వ రోజూ సొరంగంలోనే…

Nov 21,2023 | 21:52

తొలిసారిగా బయటకొచ్చిన కార్మికుల విజువల్స్‌ మంగళవారం కూడా కొనసాగిన డ్రిల్లింగ్‌ పనులు రిపోర్టింగ్‌ సమయంలో మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హితవు…

మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?

Nov 20,2023 | 21:45

తమిళనాడు గవర్నర్‌ రవికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు…

రూ.1760 కోట్ల విలువైన డ్రగ్స్‌, మద్యం, నగదు స్వాధీనం : ఈసి

Nov 20,2023 | 17:06

న్యూఢిల్లీ :   అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో భారీగా మద్యం, నగదు, డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. జప్తు చేసిన వాటి విలువ రూ.1,760 కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌…

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఆరెంజ్‌ అలెర్ట్‌

Nov 20,2023 | 15:32

  చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఈ రెండు…

‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారు’ : గవర్నర్‌ని నిలదీసిన సుప్రీంకోర్టు

Nov 20,2023 | 13:27

న్యూఢిల్లీ  :   బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌…