సొరంగం కూలిన శబ్దానికి నా చెవులు మొద్దుబారిపోయాయి : అఖిలేష్ సింగ్
డెహ్రాడూన్ : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కార్మికుల్లో ఒకరైన అఖిలేష్ సింగ్…
డెహ్రాడూన్ : ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మంగళవారం సాయంత్రం క్షేమంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన కార్మికుల్లో ఒకరైన అఖిలేష్ సింగ్…
ముంబయి : ముంబయిలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో.. వరుసగా ఉన్న ఐదు ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల…
న్యూఢిల్లీ : శ్వాసకోశ ఇన్ఫెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు…
న్యూఢిల్లీ : ఢిల్లీ చీఫ్ సెక్రటరీ (సిఎస్)గా నియమించేందుకు మరో ఐఎఎస్ అధికారి లేరా అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. సిఎస్ నరేష్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించాలనే…
రాష్ట్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ : మణిపూర్ హింసాకాండలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలకు త్వరగా అంత్యక్రియలను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.…
డెహ్రాడూన్ : నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోవడానికి బాధ్యులెవరో గుర్తించి, శిక్షించాలని గబ్బర్ సింగ్ నేగి సోదరుడు మహరాజ్ సింగ్ న్యూస్ ఛానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో డిమాండ్ చేశారు.…
న్యూఢిల్లీ : భారతదేశంలో ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడంలో వెనుకబడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఏడాదికేడాదికి ఉన్నత విద్యను చదివే వారిసంఖ్య గణనీయంగా పడిపోతుందని ఇండియా…
ఉపా కింద విద్యార్థులను అరెస్టును ఖండించిన తరిగామి జమ్ము : క్రీడలను రాజకీయం చేయొద్దని సిపిఎం నాయకులు ఎంవై తరిగామి విజ్ఞప్తి చేశారు. ఉపా చట్టం కింద…
ప్రభుత్వాన్ని కోరిన పార్లమెంటరీ కమిటీ న్యూఢిల్లీ : చికిత్స పొందుతూ రోగులు చనిపోయినప్పుడు వారి బంధువులు, అటెండెంట్ల నుండి దాడులను, హింసను ఎదుర్కొంటున్న ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు…