మరో ఆశాకిరణం
టోరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన దొమ్మరాజు గుకేష్ సాధించిన విజయం అపూర్వం. క్రీడల్లో భారతదేశం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా…
టోరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన దొమ్మరాజు గుకేష్ సాధించిన విజయం అపూర్వం. క్రీడల్లో భారతదేశం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా…
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే – మన రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. అలాంటివాటిలో నిమ్మకాయ ఒకటి. ఇందులో సహజంగా ఉండే సి…
బిజెపి చెప్తున్న మహిళా భద్రత ఒక జుమ్లా మాత్రమే. బిజెపి పాలనలో గత పదేళ్లలో దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయంటున్నారు సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ.…
ఆధునిక కాలంలోని ఉదారవాద మేథావులలో అగ్రగణ్యులలో జాన్ స్టువర్ట్ మిల్ ఒకరు. ఆర్థికశాస్త్రం గురించి, తత్వశాస్త్రం గురించి ఆయన చాలా ఎక్కువగా రచనలు చేశాడు. జీవితపు చివరి…
ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు ఏప్రిల్ 25న ‘ప్రపంచ మలేరియా దినం’ నిర్వహిస్తున్నాయి. ప్రపంచ దేశాలు 2000 సంవత్సరం నుంచి మలేరియా నిర్మూలన, రోగ నిర్ధారణ, వైద్య…
కోనాపూర్ అనే ఊళ్లో కనకవ్వ, లక్ష్మణ్ దంపతులు ఉన్నారు. వాళ్ళకి రమ, రమ్య అనే ఇద్దరు కూతుర్లు. రమ ఎనిమిదోవ తరగతి, రమ్య తొమ్మిదో తరగతి చదువుతున్నారు.…
వివి ప్యాట్ క్రాస్ వెరిఫికేషన్పై సుప్రీం తీర్పు రిజర్వ్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :వివి ప్యాట్ క్రాస్ వెరిఫికేషన్కు సంబంధించి అయిదు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల…
పశ్చిమ త్రిపురలో పోలింగ్ అవకతవకలపై మరో లేఖ న్యూఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాన ఎన్నికల కమిషనర్కు బుధవారం రెండు లేఖలు రాశారు.…
– అధిక ధరకు ప్రైవేట్ నుంచి కొనుగోలు – భవిష్యత్తులో ట్రూఅప్ భారాలే? ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 245 మిలియన్ యూనిట్లు (ఎంయు)…