తిరుపతిలో ప్రత్యేక హోదా డిక్లరేషన్-వై.ఎస్.షర్మిల
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి ఒకటోతేదీన తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదా పై డిక్లరేషన్ ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్ర అభివృద్ధి కోసం మార్చి ఒకటోతేదీన తిరుపతిలో జరిగే సభలో ప్రత్యేక హోదా పై డిక్లరేషన్ ప్రకటిస్తామని పిసిసి అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల…
-తనయుడు రాఘవరెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడని వెల్లడి ప్రజాశక్తి-ఒంగోలు బ్యూరో:ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల…
తాడేపల్లిగూడెం: వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టిడిపి-జనసేన పార్టీలు కలిశాయని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు…
సిమ్లా : 24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మీరు తమ ప్రభుత్వాన్ని ఎలా సవాలు చేస్తారని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ బిజెపిని నిలదీశారు.…
అమరావతి: అక్రమ మైనింగ్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా చేబ్రోలులో డీకే పట్టాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని మెండెం ప్రభుదాస్…
న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు దిగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) 8 సార్లు సమన్లు జారీ చేసింది. …
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా…
యూఏఈ : తియ్యటి ఆరోగ్యకరమైన ఖర్జూరపు పండు అంటే ఇష్టపడనివారుండరు. ఖర్జూరంలో ప్రోటీన్స్, విటమిన్ బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వంటి అనేక…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత నెలలో ప్రకటించిన సోలార్ పాలసీ 2024 లెఫ్టినెంట్ గవర్నర్ వినరు కుమార్ సక్సేనా బుధవారం నిలిపివేశారు. ఈ…