తొలి దశకు నేడు నోటిఫికేషన్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. తొలి విడతలో మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39…
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశకు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. తొలి విడతలో మొత్తం 102 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అత్యధికంగా తమిళనాడులో 39…
సిఎఎపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం విచారణ ఏప్రిల్ 9కి వాయిదా ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పౌరసత్వ (సవరణ) నిబంధనలపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లపై మూడువారాల్లోగా స్పందించాలని…
సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దేశం మార్పును కోరుకుంటోంది: ఖర్గే ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అట్టడుగు స్థాయి దాకా…
పార్టీల ప్రచారాల్లో పాల్గొంటే అధికారులపై వేటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కోడ్ను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని…
గతేడాది పర్యాటకుల్లో 16% వృద్థి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సలీం వెల్లడి ప్రజాశక్తి – హైదరాబాద్ : కేరళ ప్రభుత్వం అడ్వెంచర్ టూరిజంపై కీలక దృష్టి సారించింది.…
బిజెపి తీరుపై ఆర్ఎల్జె అధినేత ఆగ్రహం కేంద్ర మంత్రి పదవికి పశుపతి రాజీనామా న్యూఢిల్లీ : కేంద్రంలోని అధికార బిజెపి నేతృత్వ ఎన్డిఎకు బీహార్ ఎదురు దెబ్బ…
నలుగురు మావోయిస్టులు మృతి ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మంగళవారం భద్రతా దళాలకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు…
25 నుంచి 31 వరకు విన్యాసాలు ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత్, అమెరికా మధ్య టైగర్ ట్రయంఫ్ – 2024 విన్యాసాలు తూర్పు తీరంలో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహించనున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…