లీడ్ ఆర్టికల్

  • Home
  • ‘కంటైనర్‌ టెర్మినల్‌ ‘ మూసివేతకు అదానీ కుతంత్రాలు

లీడ్ ఆర్టికల్

‘కంటైనర్‌ టెర్మినల్‌ ‘ మూసివేతకు అదానీ కుతంత్రాలు

Feb 25,2024 | 08:04

టెర్మినల్‌ ఆధారిత కంపెనీలు ఇప్పటికే ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లాలో ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో ఏర్పాటైన ‘సీమెన్స్‌ గమేషా’ కంపెనీ ఒక యూనిట్‌ను మూసివేసింది. 600 మంది కార్మికులు…

రఘురామ కృష్ణంరాజు రాజీనామా – సిఎం జగన్‌కు లేఖ

Feb 24,2024 | 20:32

ప్రజాశక్తి – భీమవరం :నరసాపురం ఎంపి కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసిపికి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. లేఖలో ముఖ్యమంత్రిపై…

పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను రద్దు చేసిన యుపి ప్రభుత్వం

Feb 24,2024 | 15:29

లక్నో : ఫిబ్రవరి 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను యుపి ప్రభుత్వం…

ఎపికి చల్లని కబురు – రెండురోజులపాటు తేలికపాటి వానలు

Feb 24,2024 | 13:56

అమరావతి : ఎపికి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.…

జాహ్నవి మృతి కేసు తీర్పుపై భారత్‌ అసంతృప్తి – కీలక ప్రకటన

Feb 24,2024 | 12:01

సీటెల్‌ : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ విద్యార్థిని కేసు విషయంలో అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పుపై భారత్‌ అసంతృప్తిని వ్యక్తం చేసింది. జాహ్నవి మరణానికి…

ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య కుదిరిన పొత్తు : నేడు అధికారిక ప్రకటన

Feb 24,2024 | 12:01

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల మధ్య పొత్తుపై నేడు అధికారిక ప్రకటన…

విమానంలో సాంకేతిక సమస్య..ఊపిరాడక చిన్నారులకు అస్వస్థత

Feb 24,2024 | 13:02

ముంబయి: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ మారిషస్‌కు చెందిన ఓ విమానంలో శనివారం సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొన్ని గంటల పాటు విమానంలోనే ఉండిపోవడంతో…

3వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’

Feb 24,2024 | 11:18

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ మూడో రోజు శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…

సంఘటిత రంగంలో క్షీణించిన ఉపాధి ! : వెల్లడించిన ఇపిఎఫ్‌ఓ డేటా

Feb 24,2024 | 10:55

న్యూఢిల్లీ : గడచిన సంవత్సరంలో సంఘటిత రంగంలోని ఉద్యోగాలు దాదాపుగా 10 శాతం మేర క్షీణించాయని ఇపిఎఫ్‌ఓ డేటా వెల్లడించింది. 2022లో 1.193 కోట్లమందికి ఈ తరహా…