రాష్ట్రానికి తొమ్మిది పోలీస్ మెడల్స్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీస్ మెడల్స్లో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది పతకాలు వరించాయి. దేశ వ్యాప్తంగా పోలీస్, ఫైర్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీస్ మెడల్స్లో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది పతకాలు వరించాయి. దేశ వ్యాప్తంగా పోలీస్, ఫైర్…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మారుమూల గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికం సేవలను విస్తృతంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా…
న్యూఢిల్లీ : ఇండియా ఫోరానికి మద్దతుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా ఫోరం ఐక్యంగా…
న్యూఢిల్లీ : కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ పి.బి. వరాలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన కార్యక్రమంలో సిజెఐ…
మాలె : ‘భారత వ్యతిరేక వైఖరి’ తమ దేశానికి హానికరంగా మారవచ్చని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జును హెచ్చరించాయి. మహ్మద్ మొయిజ్జు…
విక్టోరియా : ఆస్ట్రేలియాలోని ఓ బీచ్లో స్నానాలకు వెళ్లిన నలుగురు భారతీయులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్లో…
గువహటి : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆయన సహచరులపై నమోదైన కేసును సిఐడికి బదిలీ చేసినట్లు అస్సాం పోలీసులు గురువారం తెలిపారు. సమగ్రమైన, లోతైన…
రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన దిగ్గజ బాక్సర్ భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ గురువారం ఉదయం నుంచి వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను ఇంకా…
.హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఎస్.బాలకృష్ణ అరెస్టయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు…