లీడ్ ఆర్టికల్

  • Home
  • అభివృద్ధి నుంచి హననం వరకూ..

లీడ్ ఆర్టికల్

మట్టి బొమ్మల మాస్టారు..

Jan 29,2024 | 09:40

కొంతమంది వ్యక్తులు పైకి చాలా సాధారణంగా కనిపిస్తారు. బాగా తెలిసిన వారికే వాళ్ల ప్రతిభ, పాటవాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న తమిళనాడుకు చెందిన పెద్దాయన కూడా…

ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

Jan 29,2024 | 09:07

నల్గొండ : నల్గొండలో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అద్దంకి, నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో…

కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..

Jan 29,2024 | 07:41

లక్నో :    ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా  విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. అన్‌స్కిల్డ్‌ కార్మికుడిగానైనా పనిచేసి రోజుకు రూ.300…

భారీగా ఐఎఎస్‌ల బదిలీ

Jan 29,2024 | 07:41

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఇల్లకియా ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఎఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌…

ఎన్డీయే గూటికి మళ్లీ నితీష్‌..తొమ్మిదోసారి సిఎంగా ప్రమాణం

Jan 29,2024 | 07:41

ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 8 మంది మంత్రులు కూడా ..తొలుత ఆర్జేడి ప్రభుత్వానికి రాజీనామా నితీష్‌ మోసకారి: ప్రతిపక్షాల విమర్శ పాట్నా: రాజకీయ రంగులు మార్చడంలో రాటుదేలిన…

ఒపిఎస్‌ను పునరుద్ధరించాల్సిందే

Jan 29,2024 | 07:40

-యుటిఎఫ్‌ సభలో వక్తల డిమాండ్‌ -ఫిబ్రవరి ఒకటి నుంచి ఉద్యమ కార్యాచరణ -ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ పోస్టర్‌ ఆవిష్కరణ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:ఒపిఎస్‌ను అమలు చేయాల్సిందేనని పలువురు…

సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోడీ

Jan 28,2024 | 15:07

న్యూఢిల్లీ  :   సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న ప్రారంభమైన దేశ సర్వోన్నత న్యాయస్థానం నేడు…