లీడ్ ఆర్టికల్

  • Home
  • UttarPradesh’s Kaiserganj: బ్రిజ్‌భూషణ్‌ తనయుడికి ఎంపి సీటు

లీడ్ ఆర్టికల్

UttarPradesh’s Kaiserganj: బ్రిజ్‌భూషణ్‌ తనయుడికి ఎంపి సీటు

May 2,2024 | 23:56

న్యూఢిల్లీ : రెజ్లర్ల ఆందోళనలతో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుండి తప్పించింది. ఉత్తరప్రదేశ్‌లోని…

ఈ నెల 6 నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..! : వాతావరణశాఖ

May 2,2024 | 15:45

తెలంగాణ: తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం వణికిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి.…

‘ఈ పాపం ఎవరిది ?’

May 2,2024 | 15:13

అమరావతి : నిన్నటి నుండి పింఛన్ల కోసం వృద్ధులు పడుతున్న అవస్థలు ఇన్నీఅన్నీ కావు. ఇంటికొచ్చి ఎవ్వరూ పింఛన్లు ఇవ్వడం లేదు.. ముసలివారికి ఎలాంటి సమాచారం లేదు.…

sexual harassment: ప్రజ్వల్‌ రేవణ్ణపై లుక్‌ అవుట్‌ నోటీసులు

May 2,2024 | 14:50

బెంగళూరు :    లైంగిక వేధింపుల కేసులో జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణపై గురువారం లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. రేవణ్ణ తక్షణమే ఈ కేసును విచారిస్తున్న…

4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు.. ఆర్బీఐకి చెందినవంటున్న అధికారులు!

May 2,2024 | 17:38

పామిడి: అనంతపురం జిల్లా పామిడి వద్ద భారీగా కరెన్సీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. 4 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో రూ.500 నోట్లు తరలిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.…

ఢిల్లీ మహిళా కమిషన్‌పై కక్ష సాధింపు

May 3,2024 | 00:38

 223 మందిని తొలగిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉత్తర్వులు న్యూఢిల్లీ : ఢిల్లీ మహిళా కమిషన్‌ (డిసిడబ్ల్యు)లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ తొలగించి మొత్తంగా మహిళా కమిషన్‌ కార్యాలయానికే తాళాలు…

నేటి నుంచే హోం ఓటింగ్‌ ప్రక్రియ

May 2,2024 | 13:02

తూర్పుగోదావరి: ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టి నుండి హోం ఓటింగ్‌ ప్రక్రియను అధికారులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. ఓటింగ్‌…

బిజెపి గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ కేరళలో వెలిసిన సైన్‌బోర్డులు

May 2,2024 | 12:45

తిరువనంతపురం :   బిజెపి గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పలు నివాసాల గోడలపై ఈ రకమైన సైన్‌బోర్డులు వెలిశాయి.…

పన్నులతో మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తున్న మోడీ ప్రభుత్వం

May 2,2024 | 12:40

కోల్‌కతా  :     పన్నుల భారంతో మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల ఉసురుతీస్తోందని   ఆర్‌టిఐ కార్యకర్త, టిఎంసి ఎంసి సాకేత్‌ గోఖలే మండిపడ్డారు. చరిత్రలో మొదటిసారి కార్పోరేట్లపై…