మంగళగిరిలో సిపిఎం విస్తృత ప్రచారం
మంగళగిరి రూరల్ (గుంటూరు) : మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సిపిఎం అభ్యర్థి జొన్నా శివ శంకరరావు శుక్రవారం ఉదయం విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ…
మంగళగిరి రూరల్ (గుంటూరు) : మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో సిపిఎం అభ్యర్థి జొన్నా శివ శంకరరావు శుక్రవారం ఉదయం విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ…
అమరావతి : అధికారంలోకి రాగానే ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని టిడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం చంద్రబాబు ఎక్స్ వేదికగా పోస్ట్…
న్యూఢిల్లీ : ఎపిలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే ఆపేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెంటనే మైనింగ్ జరిగే ప్రదేశానికి వెళ్లి అక్కడి…
న్యూజిలాండ్ : న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కొలిన్ మున్రో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2024 టీ20 వరల్డ్కప్లో కివీస్ జట్టులో చోటు దక్కకపోవడంతో అతడు ఈ…
లఖింపూర్ (పిలిభిత్) : డ్రైవర్ నిద్రమత్తు ముగ్గురు కార్మికులను బలి తీసుకుంది. ఇటుకబట్టీలో పనిచేసే కూలీలు పిలిభిత్లో శుక్రవారం తెల్లవారుజామున మొరాదాబాద్ నుండి లఖింపూర్ ఖేరీకి వాహనంలో…
మంగళగిరి (గుంటూరు) : మంగళగిరి మెయిన్ బజార్ వస్త్ర వ్యాపార వేత్త నివాసంలో ఐటి అధికారులు చేపట్టిన సోదాలు శుక్రవారం కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజాము నుండి ఈ…
Seized ship – గత నెల రోజులుగా ఇరాన్ అధీనంలో ఉన్న వాణిజ్య నౌక సిబ్బందిలో ఐదుగురు భారతీయులకు స్వేచ్ఛ లభించింది. పర్షియన్ గల్ఫ్లో నియంత్రణలోకి తీసుకున్న ఈ…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే మద్యం కేసుకు సంబంధించి.. మనీ ల్యాండరింగ్ కేసులో…