లీడ్ ఆర్టికల్

  • Home
  • పాలస్తీనా యూనివర్శిటీపై ఇజ్రాయిల్‌ దాడి .. వీడియో వైరల్‌

లీడ్ ఆర్టికల్

పాలస్తీనా యూనివర్శిటీపై ఇజ్రాయిల్‌ దాడి .. వీడియో వైరల్‌

Jan 19,2024 | 13:33

న్యూఢిల్లీ :   గాజాలోని పాలస్తీనా యూనివర్శిటీ ప్రధాన భవనంపై ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) దాడి చేపట్టిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శుక్రవారం…

UGC NET Results విడుదల

Jan 19,2024 | 13:22

న్యూఢిల్లీ : యుజిసి నెట్‌ (డిసెంబర్‌) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. యుజిసి నెట్‌ 2023 రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌,…

ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన మహువా

Jan 19,2024 | 13:09

న్యూఢిల్లీ :   తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. టెలిగ్రాఫ్‌ లైన్‌లోని హౌస్‌ నెంబర్‌ 9బి బంగ్లాను శుక్రవారం ఉదయం పదిగంటల…

దేశానికి ప్రస్తుతం అమృత్‌కాల్‌ కంటే ‘శిక్షాకాల్‌ ‘ అవసరం : ఖర్గే

Jan 19,2024 | 12:48

న్యూఢిల్లీ :   దేశానికి ప్రస్తుతం అమృత్‌కాల్‌ కంటే, ‘శిక్షా కాల్‌ ‘ (విద్య) అవసరమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే విమర్శించారు. మోడీ హయాంలో దేశంలో విద్యారంగం…

లెనిన్ శత వర్ధంతి సందర్భంగా ఆన్లైన్ సదస్సు(లైవ్)

Jan 19,2024 | 11:47

ప్రజాశక్తి-ఇంటర్నెట్ : లెనిన్ శత వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ సదస్సు  నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  

ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

Jan 19,2024 | 11:49

న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్‌ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…

రాష్ట్రాల వాటా కుదింపునకు యత్నం : ప్రధాని మోడీపై అల్‌ జజీరా కథనం

Jan 19,2024 | 11:19

ఆర్థిక కమిషన్‌ వ్యతిరేకతతో వెనక్కి తగ్గారు న్యూఢిల్లీ : 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ పన్నుల్లో రాష్ట్రాల వాటాను తగ్గించేందుకు ప్రయత్నించారని…

గాయపడిన బిడ్డ బతికి లేని కుటుంబం

Jan 19,2024 | 17:37

బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తుంటే తల్లి హృదయం ఎంత తల్లడిల్లుతుందో.. ఆకలితో ఏడుస్తున్న పిల్ల ఆకలి తీర్చాలని ఎంతలా తపనపడిపోతుందో. పాలు తాపించినా, లాలించినా బిడ్డ ఏడుపు ఆపకపోతే,…

నేటి నుంచి కులగణన 

Jan 19,2024 | 10:14

ఫిబ్రవరి 2 నాటికి ప్రక్రియ పూర్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం నుంచి కులగణనను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ…